logo

లాస్య నందిత కుటుంబానికి కేటీఆర్‌ పరామర్శ

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులను మాజీ మంత్రి, భారాస నేత కేటీఆర్‌ పరామర్శించారు.

Published : 25 Feb 2024 10:42 IST

సికింద్రాబాద్‌: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులను మాజీ మంత్రి, భారాస నేత కేటీఆర్‌ పరామర్శించారు. ఆమె చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ నెల 23న పటాన్‌చెరు పరిధిలోని ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మృతి చెందిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు