భూమా అఖిలప్రియను అడ్డుకున్న పోలీసులు
ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని యర్రగుంట్ల వద్ద సీఎం జగన్ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.
ఆళ్లగడ్డ గ్రామీణం: ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని యర్రగుంట్ల వద్ద సీఎం జగన్ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. రుద్రవరం మండలానికి చెందిన రైతులకు సాగునీటి విడుదలలో జరుగుతున్న జాప్యం గురించి సీఎంకు వినతి పత్రం ఇచ్చేందుకు అఖిలప్రియ, తెదేపా నేతలతో కలిసి సభ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. శాంతిభద్రతల సమస్య వస్తుందని పోలీసులు చెప్పడంతో ఆమె వినతిపత్రం ఇచ్చేందుకు కొందరు రైతులను మాత్రమే పంపించారు. వారు సభ వద్దకు వెళుతుండగా మధ్యలో వైకాపా నాయకుడు అడ్డుకొని దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తే దాడి చేయడం ఏమిటని అఖిలప్రియ పోలీసులను ప్రశ్నించారు. దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేసేందుకు సిరివెళ్ల పోలీస్ స్టేషన్కు వెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యుత్తు బిల్లులను సకాలంలో చెల్లించండి
[ 28-04-2024]
విద్యుత్తు వినియోగదారులు విద్యుత్తు బిల్లులు ఇచ్చిన 14 రోజుల్లోగా చెల్లించి విద్యుత్తు సంస్థకు సహకరించాలని డీ2 సెక్షన్ ఏఈ రామయ్య ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పీడిత వర్గాల ప్రజల కోసం పోరాటం
[ 28-04-2024]
పీడిత వర్గాల ప్రజల కోసం సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ పోరాటం చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మోహన్, జిల్లా కార్యదర్శి నరసిహులు, సహాయ కార్యదర్శి అరుణ్కుమార్ అన్నారు. -
వైకాపా నుంచి తెదేపాలో చేరిక
[ 28-04-2024]
పత్తికొండ మండలం మండగిరి గ్రామానికి చెందిన వైకాపా పార్టీకి చెందిన 15 కుటుంబాలు తెదేపాలో చేరాయి. -
తెదేపా నాయకుల ఇంటింటి ప్రచారం
[ 28-04-2024]
పత్తికొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్థి శ్యాంబాబు కర్నూల్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న బస్తిపాటి నాగరాజును గెలిపించాలని కోరుతూ పత్తికొండ పట్టణంలో తెదేపా నాయకులు ఆదివారం ప్రచారం నిర్వహించారు. -
వైకాపా నాయకులకు నిరసన సెగ
[ 28-04-2024]
పత్తికొండ పట్టణంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైకాపా నాయకులకు ముస్లిం మహిళల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. -
చంద్రబాబుతోనే యువతకు భవిష్యత్తు
[ 28-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబుతోనే యువతకు భవిషత్తు ఉంటుందని బీవీజీ టీం సభ్యులు సతీష్ కుమార్, శివరాజులు అన్నారు. -
పోలింగ్ కేంద్రాల పరిశీలన
[ 28-04-2024]
ఆదోని మండలం నాగలాపురం, ఆరెకలు, చిన్న పెండేకల్లు, పెద్ద పెండేకల్లు, నెట్టే కళ్ళు, బైచిగేరి, -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి
[ 28-04-2024]
ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో విఫలమైందని, తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ అభ్యర్థి బీవీ జయ నాగేశ్వరరెడ్డి అన్నారు. -
చెత్తపై పన్ను వేసిన చెత్తప్రభుత్వమిది : తెదేపా అభ్యర్థి
[ 28-04-2024]
చెత్తపై కూడా పన్ను వేసిన చెత్త ప్రభుత్వమిదేనని కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
గూడ్స్ రైలు బోగీలో మంటలు...
[ 28-04-2024]
గూడ్స్ రైలు బోగీలో మంటలు వచ్చిన చెలరేగిన ఘటన కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం నేమ్కల్ రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. -
వైకాపా ‘మేటి’.. ఉపాధి లూటీ
[ 28-04-2024]
పేదల కడుపు నింపేందుకు రూపొందించిన ఉపాధి హామీ పథకం పెద్దలకు వరంలా మారింది. కూలీల కడుపుకొట్టి అధికార పార్టీ గ్రామ నాయకుల జేబులు నింపుకొంటున్నారు. -
‘పశ్చిమ’ రైతుకు జగన్ ఉరి
[ 28-04-2024]
నిత్యం కరవుతో అల్లాడుతున్న పశ్చిమ ప్రాంత పల్లెలను సస్యశ్యామలం చేసేందుకు 2003లో తెదేపా ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి బీవీ మోహన్రెడ్డి రూ.177 కోట్లతో గురురాఘవేంద్ర ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. -
‘అధికారం’లో విభేదాల మంట
[ 28-04-2024]
కోడుమూరు నియోజకవర్గంలో అధికార పార్టీ వైకాపాలో విభేదాలు తారస్థాయికి చేరాయి.. ఏకంగా పార్టీ జెండాలను తగలబెడుతున్నారు.. గూడూరు మండలం ఆర్.కానాపురంలో సర్పంచి మునిస్వామి వర్గీయులు, జడ్పీటీసీ సభ్యుడు వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. -
జగనన్న పాలన.. అంగన్వాడీల వేదన
[ 28-04-2024]
తెదేపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంగన్వాడీ కార్యకర్తల వేతనాన్ని రూ.4500 తర్వాత రూ.7వేలు ఆ తర్వాత రూ.10,500లకు పెంచారు. -
రూ.50.13 లక్షల విలువ చేసే బంగారం సీజ్
[ 28-04-2024]
ఆదోని పట్టణంలో ఎలాంటి బిల్లులు, ఆధారాలు లేకుండా బంగారు ఆభరణాలను తరలిస్తున్న ముంబయికి చెందిన వ్యక్తిని శనివారం రాత్రి అదుపులోకి తీసుకొని ఆభరణాలు సీజ్ చేసినట్లు శిక్షణ డీఎస్పీ ధీరజ్, సీఐ తేజమూర్తి తెలిపారు. -
పెత్తందారీ పాలనలో రాష్ట్రం నాశనం
[ 28-04-2024]
పెత్తందారీ పాలనలో రాష్ట్రం పూర్తిగా నాశనమైందని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ ఆరోపించారు. -
వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యం
[ 28-04-2024]
వైకాపా ప్రభుత్వం మరోసారి వచ్చిందంటే అరాచక పాలనే ఉంటుందని కర్నూలు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. -
తెదేపాతోనే గ్రామీణాభివృద్ధి సాధ్యం
[ 28-04-2024]
తెదేపాతోనే గ్రామీణాభివృద్ధి సాధ్యమని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. -
రాష్ట్ర భవిష్యత్తుకు ఆలోచించి ఓటెయ్యండి
[ 28-04-2024]
జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని ఎమ్మిగనూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. -
రాష్ట్రంలో కూటమి అభ్యర్థులదే విజయం
[ 28-04-2024]
ఏపీలో తెదేపా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. -
బాబు పర్యటనను విజయవంతం చేయండి
[ 28-04-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పర్యటనను విజయవంతం చేయాలని ఆ పార్టీ కర్నూలు జిల్లా పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు తిక్కారెడ్డి పిలుపునిచ్చారు. -
ఘాట్ రోడ్డుకు ‘జగన్’ గండం
[ 28-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులు రాష్ట్ర రాజధానికి వెళ్లాలంటే కర్నూలు- గుంటూరు రహదారే కీలకం. ఇది నల్లమల మీదుగా వెళ్తోంది. -
‘ఆమె’ చేతిలో గెలుపు
[ 28-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో హక్కు వినియోగించుకోనున్న ఓటర్ల సంఖ్య తేలింది.. తుది జాబితాను ఎన్నికల సంఘం ఈనెల 25న విడుదల చేసింది. -
బుగ్గన నామినేషన్ ఆమోదంపై న్యాయపోరాటం చేస్తాం: తెదేపా
[ 28-04-2024]
బుగ్గన నామినేషన్ ఆమోదంపై న్యాయపోరాటం చేస్తామని తెదేపా లీగల్సెల్న్యాయవాదులు శ్రీనివాసభట్టు, కోట్లహరిశ్చంద్రారెడ్డి, నాగేశ్వరరావుయాదవ్, శ్రీనివాసులు పేర్కొన్నారు. -
ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు
[ 28-04-2024]
ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొనకూడదని నిబంధన ఉన్నా కొందరూ యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘించి వైకాపా ప్రచారంలో పాల్గొంటున్నారు. -
నేడు చంద్రబాబు రాక
[ 28-04-2024]
తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించనున్నారు. -
‘ఏక’స్వామ్య కోటకు బీటలు
[ 28-04-2024]
అవుకు మండలంలో కాటసాని, చల్లా కోటకు బీటలు పడ్డాయి.. 50 ఏళ్ల తర్వాత అక్కడ తెదేపా ప్రచారానికి శ్రీకారం చుట్టింది.. ఆయా గ్రామాల్లో తెదేపా జెండాలు రెపరెపలాడుతున్నాయి. -
యువ ఓటర్లకు బహుమతి
[ 28-04-2024]
ఓటు హక్కు విలువను తెలియజేస్తూ 30 సెక్షన్ల నివిడి గల వీడియోను తయారు చేసి జిల్లా స్వీప్ నోడల్ అధికారికి మెయిల్...