మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి.
దిల్లీ
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. వీటి ద్వారా రూ.66,364 కోట్లు సమీకరించాయి. ఫండ్లపై చిన్న మదుపరుల ఆసక్తి పెరగడం, సానుకూల మార్కెట్ వల్ల 2022-23తో పోలిస్తే పెట్టుబడులు 6.5% పెరిగాయి. 2022-23లో 253 ఎన్ఎఫ్ఓల ద్వారా ఏఎంసీలు రూ.62,342 కోట్లు సేకరించాయి. ‘పొదుపు మొత్తాలను ఆర్థిక పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులు ఆసక్తి చూపిస్తున్నారు. సంపదను సృష్టించడంలో పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తాయని విశ్వసిస్తున్నారు. ఆదాయం, వ్యయాలు ఎప్పటికప్పుడు పెరుగుతుండటంతో, అధిక రాబడిని అందించే మార్గాలను ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. మారిన మదుపరుల వైఖరి, నష్టభయం భరించే సామర్థ్యం పెరగడం వల్ల ఈక్విటీల్లోకి పెట్టుబడులు గణనీయంగా వస్తున్నాయి’ అని ఫేర్స్ రీసెర్చ్ తన నివేదికలో వెల్లడించింది. భారత్ ఆర్థిక వృద్ధి కొనసాగుతుండటం, పెట్టుబడి అవకాశాలు విస్తరిస్తుండటంతో అనేక కొత్త కంపెనీలు స్టాక్ మార్కెట్లో నమోదవుతున్నాయి. వృద్ధి అవకాశాలను కోరుకునే మదుపరులకు ఇది సానుకూలాంశమని పేర్కొంది. ఫేర్స్ నివేదిక ప్రకారం..
- ఈ ఏడాది జనవరి-మార్చిలో అత్యధికంగా 63 ఎన్ఎఫ్ఓలు వచ్చాయి. వీటి ద్వారా రూ.22,683 కోట్ల నిధులను ఫండ్ సంస్థలు సమీకరించాయి. 2023 అక్టోబరు-డిసెంబరు మధ్య ఏఎంసీలు 49 ఎన్ఎఫ్ఓలను అందుబాటులోకి తీసుకొచ్చి, రూ.16,093 కోట్లను సేకరించాయి.
- సాధారణంగా పెట్టుబడిదారులు ఆశావహ దృక్పథంతో ఉండి, మార్కెట్ పరిస్థితులు సానుకూలంగా ఉన్నప్పుడు ఎన్ఎఫ్ఓలు అధికంగా వస్తుంటాయి. 2023-24లో మదుపరులు మార్కెట్పై విశ్వాసం చూపించడంతో పాటు, స్టాక్ మార్కెట్ పనితీరూ, అధిక మొత్తంలో పెట్టుబడులు ఎన్ఎఫ్ఓల్లోకి వచ్చేందుకు కారణమైందని పరిశ్రమ నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిఫ్టీ 50 మదుపరులకు 28.6% రాబడిని అందించిందని గుర్తు చేశారు.
- దేశీయ సంస్థాగత మదుపరులు గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.2లక్షల కోట్లకు పైగా మొత్తాన్ని ఈక్విటీ ఫండ్లల్లో పెట్టుబడులు పెట్టారు. దీనికి రిటైల్ మదుపరులు తోడుగా నిలిచారు. క్రమానుగత పెట్టుబడుల (సిప్) ద్వారా 2023 ఏప్రిల్లో రూ.13,720 కోట్లు రాగా, 2024 మార్చి నాటికి ఈ మొత్తం రూ.19,270 కోట్లకు చేరుకుంది.
- మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నికర పెట్టుబడుల్లో గణనీయ వృద్ధిని సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో నికర పెట్టుబడులు రూ.3.55 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022-23లో ఇది రూ.76,225 కోట్లుగా ఉంది.
- హైబ్రిడ్ పథకాల్లోకి 2023-24లో నికరంగా రూ.1.45లక్షల కోట్లు వచ్చాయి. ఈక్విటీ ఆధారిత ఫండ్లు రూ.1.84 లక్షల కోట్లను ఆకర్షించాయి. వడ్డీ రేట్ల పెంపులో విరామం కనిపిస్తుండటంతో తమ పెట్టుబడులను మదుపరులు డెట్ నుంచి ఈక్విటీ, హైబ్రిడ్ విభాగం పథకాలకు మార్చడం కనిపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఈ లేఆఫ్లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ సమాధానమిదే..!
గూగుల్లో లేఆఫ్లపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై నేరుగా సీఈఓ సుందర్ పిచాయ్నే ప్రశ్నించారు. -
గూగుల్, యాపిల్కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్
Microsoft app store: గూగుల్, యాపిల్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు మైక్రోసాఫ్ట్ కంపెనీ సిద్ధమవుతోంది. త్వరలో గేమ్స్ స్టోర్ను తీసుకురానుంది. -
వరుస నష్టాలకు బ్రేక్.. 260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 260 పాయింట్లు, నిఫ్టీ 97 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
గో డిజిట్ ఐపీఓ.. ధరల శ్రేణి, లాట్ సైజ్ వివరాలు ఇవే..
Go Digit: ఆన్లైన్ వేదికగా ఇన్సూరెన్స్ సేవలందించే స్టార్టప్ సంస్థ గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీఓ ఈనెల 15న ప్రారంభమై 17న ముగియనుంది. -
రిఫండ్లు చకచకా.. 6 గంటల్లోనే క్యాన్సిల్ టికెట్ల సొమ్ము!
Train Ticket: రైల్వే టికెట్లకు సంబంధించిన రిఫండ్ల సొమ్ము ఇప్పుడ వేగంగా జమ అవుతోంది.ఒక రోజులోనే ఆయా ఖాతాల్లో పడుతున్నాయి. -
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. -
పసిడి.. ప్రతిఫలానికి ఎదురేదీ?
ఇటీవల ధరలు ఒక్కసారిగా పెరిగినా, బంగారం కొనుగోళ్లకు మంచి ముహూర్తంగా భావించే అక్షయ తృతీయ (ఈనెల 10) సందర్భంగా అమ్మకాలు పెరుగుతాయనే ఆభరణాల విక్రేతలు ఆశిస్తున్నారు. -
ఎస్బీఐ రికార్డు లాభాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో, నాలుగో త్రైమాసికంలోనూ రికార్డు లాభాలు నమోదు చేసింది. వడ్డీయేతర ఆదాయం కలిసిరావడంతో జనవరి-మార్చిలో ఏకీకృత ప్రాతిపదిన నికర లాభం 18% వృద్ధితో రూ.21,384.15 కోట్లుగా నమోదైంది. -
సరికొత్త మారుతీ సుజుకీ స్విఫ్ట్
దేశీయంగా అధిక ఆదరణ పొందిన హ్యాచ్బ్యాక్ కార్లలో మారుతీ స్విఫ్ట్ ఒకటి. దీని 2024 అప్డేటెడ్ వెర్షన్ గురువారం విడుదలైంది. -
ఈక్విటీ ఫండ్ల్లోకి పెట్టుబడులు 16% తగ్గాయ్
ఈ ఏడాది ఏప్రిల్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) పథకాల్లోకి రూ.18,917 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మార్చిలో నమోదైన రూ.22,633 కోట్లతో పోలిస్తే ఇవి 16% తక్కువ. -
రూ.7.34 లక్షల కోట్ల సంపద పోయె
సార్వత్రిక ఎన్నికల్లో ఏపార్టీ అధికారంలోకి వస్తుందనే విషయమై, భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, గురువారం దేశీయ సూచీలు కుప్పకూలాయి. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె విరమణ
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది తమ సమ్మెను విరమించాలని నిర్ణయించారు. వారు లేవనెత్తిన అన్ని సమస్యలనూ పరిశీలిస్తామని కంపెనీ హామీ ఇవ్వడంతో తిరిగి విధుల్లో చేరుతున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
హెచ్పీసీఎల్ 2 షేర్లకు 1 షేరు బోనస్
హెచ్పీసీఎల్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,709.31 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,608.32 కోట్లతో పోలిస్తే ఇది 25% తక్కువ. -
బీపీసీఎల్ బోనస్ షేరు
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) బోనస్ షేర్లను ప్రకటించింది. ఒక్కో షేరుకు అదనంగా మరొక షేరు (1:1 నిష్పత్తిలో) ఇవ్వడానికి కంపెనీ బోర్డు ఆమోద ముద్ర వేసింది. -
ఏషియన్ పెయింట్స్ తుది డివిడెండ్ 2815%
ఏషియన్ పెయింట్స్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,275.3 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
పీఎన్బీ లాభం మూడింతలు
ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), మార్చి త్రైమాసికంలో రూ.3,010 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.1,159 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు మూడింతలు ఎక్కువ. -
కోర్సు ఫీజులు 30-40% తగ్గించిన బైజూస్
బైజూస్ బ్రాండ్ పేరుతో విద్యా సేవలందిస్తున్న ఎడ్టెక్ సంస్థ థింక్ అండ్ లెర్న్ తన కోర్సు సబ్స్క్రిప్షన్ ఫీజులను 30-40% తగ్గించడంతో పాటు.. విక్రయ ప్రోత్సాహకాలను 50-100% పెంచినట్లు తెలుస్తోంది. -
పెట్టుబడికి బంగారు బాట...
ధర ఎంతన్నది సంబంధం లేకుండా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. ఇక ప్రత్యేక సందర్భాల్లో చెప్పాల్సిన పనిలేదు. -
మదుపు చేయాలి.. లక్ష్యం చేరేదాకా
స్టాక్ మార్కెట్లు కొంత అనిశ్చితితో ఉన్నప్పటికీ గరిష్ఠ స్థాయుల వద్ద కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈక్విటీల్లో ప్రత్యక్షంగా మదుపు చేస్తున్న వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. -
కష్టకాలంలో కుటుంబానికి ఆర్థిక ధీమా
అనుకోని ప్రమాదం కుటుంబంలో ఆర్జించే పెద్ద దిక్కును కోల్పోయేలా చేస్తుంది. ఆ వ్యక్తిపై ఆధారపడిన వారికి ఒక్కసారిగా ఏం చేయాలో తెలియని పరిస్థితి. -
రాబడి హామీతో పన్ను ఆదా
నెలకు రూ.6,000 చొప్పున మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలనేది ఆలోచన. కనీసం 8 ఏళ్లపాటు పెట్టుబడి కొనసాగిస్తాను.
తాజా వార్తలు (Latest News)
-
‘ఈ లేఆఫ్లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ సమాధానమిదే..!
-
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. అయిదుగురు మావోయిస్టుల మృతి!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్