Stock Market : నష్టాల్లో దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు..

స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి.

Published : 02 Aug 2023 09:38 IST

ముంబయి : అంతర్జాతీయ సూచీల మిశ్రమ సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌(stock market) సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.25 నిమిషాలకు సెన్సెక్స్‌(Sensex) 289 పాయింట్లు నష్టపోయి 66,170 వద్ద.. నిఫ్టీ(Nifty) 87 పాయింట్లు క్షీణించి 19646 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 82.38 వద్ద ఉంది.

నిఫ్టీలో హీరో మోటో కార్ప్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, ఎల్‌ అండ్‌ టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు నష్టాలను నమోదు చేస్తుండగా.. యూపీఎల్‌, ఓఎన్జీసీ, కోల్‌  ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, నెస్లే షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని