Stock Market : ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ మార్కెట్‌ సూచీలు..

బుధవారం స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి.

Published : 23 Aug 2023 09:38 IST

ముంబయి :  దేశీయ స్టాక్‌ మార్కెట్‌(stock market) సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఆరంభంలో నిఫ్టీ 19400 పైన కదలాడుతోంది. ఉదయం 9.25 నిమిషాలకు సెన్సెక్స్‌(sensex) 20 పాయింట్ల లాభంతో 65,240 వద్ద.. నిఫ్టీ(Nifty) 15 పాయింట్ల లాభంతో 19,411 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 82.94 వద్ద ఉంది.

నిఫ్టీలో సిప్లా, హిందాల్కో, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, నెస్లీ, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. సన్‌ ఫార్మా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, భారతీ ఎయిర్‌టెల్‌, టైటాన్‌ కంపెనీ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని