ఉద్యానవనాలపై ఉదాసీనత..
మంచిర్యాల పట్టణవాసులకు ఆహ్లాదం కోసం వివిధ వార్డుల్లో ఉద్యానవనాల నిర్మాణం చేపట్టారు. ఒక్కో ఉద్యానవనానికి రూ.40 లక్షల నుంచి రూ.90 లక్షలు కేటాయించారు.
రూ.కోట్లు వెచ్చించి నిర్లక్ష్యంగా వదిలేశారు
మంచిర్యాల హైటెక్సిటీలో ఉద్యానవన నిర్మాణం పూర్తయినా ఇంకా అమర్చని ఊయల
మంచిర్యాల పట్టణం, న్యూస్టుడే: మంచిర్యాల పట్టణవాసులకు ఆహ్లాదం కోసం వివిధ వార్డుల్లో ఉద్యానవనాల నిర్మాణం చేపట్టారు. ఒక్కో ఉద్యానవనానికి రూ.40 లక్షల నుంచి రూ.90 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో వాకింగ్ ట్రాక్, దాని పక్కన పిట్ట గోడలు నిర్మించి రంగులు దిద్దారు. వాచ్మెన్ గది, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశారు. అంత ఖర్చు చేసి అక్కడ పర్యవేక్షణ సిబ్బందిని నియమించకపోవడంతో ఓపెన్ జిమ్ పరికరాలు దొంగల పాలవుతున్నాయి. ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగి నిరుపయోగంగా మారాయి. ఎక్కడ కూడా అలంకరణ, పూల మొక్కలు నాటలేదు. అక్కడక్కడ పిల్లల ఆట వస్తువులు ఏర్పాటు చేసినా పర్యవేక్షణ లేక కొన్ని విరిగిపోయాయి. రూ.కోట్ల నిధులు ఖర్చు చేసి ఉద్యానవనాలు నిర్మిస్తే పర్యవేక్షణ లేక అవి వృథాగా మారుతున్నాయి. ఒక్కో ఉద్యానవనం వద్ద ఒక వాచ్మెన్ కుటుంబ సభ్యులతో నివాసముండేలా నియమించి, వారితోనే పరిశుభ్రత పనులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.
- రాంనగర్ పార్కులో రూ.80 లక్షలతో వాకింగ్ ట్రాక్, పిల్లల ఆట వస్తువులు, రీడింగ్ గది, ఓపెన్ జిమ్ నిర్మించారు. అక్కడ ఇంకా చిన్నచిన్న పనులు సాగుతున్నాయి.
- హైటెక్సిటీ పార్కులో రూ.50 లక్షలతో వాకింగ్ ట్రాక్, పిల్లల ఆట వస్తువులు, వాచ్మెన్ గది నిర్మించారు. ఆ పార్కు పర్యవేక్షణకు మున్సిపల్ సిబ్బంది ఒకరిని వాచ్మెన్గా పెడితే విధులకు సరిగా రావడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.
పాతమంచిర్యాలలోని మున్సిపల్ లేఔట్ స్థలంలో రూ.90 లక్షలతో ఉద్యానవన నిర్మాణ పనులు చేపట్టారు. అక్కడ వాచ్మెన్ ఉండటానికి రెండు గదులు, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ నిర్మించారు. అందులో నాలుగేళ్ల కిందట పెట్టిన వివిధ రకాల మొక్కలు ఇప్పుడు వృక్షాలుగా పెరిగాయి. పర్యవేక్షణ లేక పిచ్చి మొక్కలు పెరిగి, ఎండిన ఆకులు అన్ని వాకింగ్ ట్రాక్పై రాలి అపరిశుభ్రంగా మారింది.
మంచిర్యాలలోని రెడ్డికాలనీలో రూ.40 లక్షలతో పార్కు, వాకింగ్ ట్రాక్, రీడింగ్ రూం నిర్మించారు. అందులో ఏర్పాటు చేసిన విద్యుత్తు దీపాలు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పిచ్చి మొక్కలతో అపరిశుభ్రంగా ఉంది. ఓపెన్ జిమ్ పరికరాలు ఊడిపోయినా పట్టించుకోవడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా ఇటింటి ప్రచారం
[ 28-04-2024]
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం తాంసి (బి)లో ఆదివారం భాజపా నాయకులు కరపత్రాలు పంపిణీ చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఈదురు గాలులు.. నేలకొరిగిన పంటలు
[ 28-04-2024]
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసింది. -
రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారిణుల ప్రతిభ
[ 28-04-2024]
సూర్యాపేటలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారిణులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. -
అన్నదానానికి 162 వారాలు
[ 28-04-2024]
సంగెం ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణ పరిసర ప్రాంతాల్లో నిరుపేదల ఆకలి తీర్చే సంకల్పంతో ఆ ట్రస్ట్ నిరంతరం చేస్తున్న అన్నదానం ప్రక్రియ ఈ ఆదివారంతో 162 వారాలకు చేరుకుంది. -
సంచార ముస్లిం తెగలను ప్రభుత్వం గుర్తించట్లేదు
[ 28-04-2024]
రాష్ట్రంలో సంచార ముస్లిం తెగలను ప్రభుత్వాలు గుర్తించకపోవడంతో అన్ని రంగాలు వెనుకబడి ఉన్నారని తెలంగాణ సంచారం ముస్లిం తెగల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సైదాఖాన్ అన్నారు. -
భాజపా ఓడితేనే ఆదివాసుల మనుగడ
[ 28-04-2024]
కేంద్రంలో భాజపా సర్కారును ఓడిస్తేనే దేశంలో ఆదివాసుల మనుగడ సుసాధ్యమవుతుందని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కోసం సచిన్ అన్నారు. -
భాజపా ఆధ్వర్యంలో ఇటింటి ప్రచారం
[ 28-04-2024]
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం తాంసి (బి) లో ఆదివారం భాజపా నాయకులు, కార్యకర్తలు కరపత్రాలు పంపిణీ చేస్తూ ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కళలకు నిలయం బాలకేంద్రం
[ 28-04-2024]
వివిధ భారతీయ కళలకు నిలయంగా బాలకేంద్రం నిలుస్తుందని జిల్లా విద్యాశాఖ కార్యాలయం సిబ్బంది ఉదయశ్రీ అన్నారు. -
ఉత్సాహంగా జిల్లా స్థాయి క్రికెట్ ఎంపిక పోటీలు
[ 28-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో ఆదివారం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
[ 28-04-2024]
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని మావల వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగింది. -
కార్మికుల్లో సామాజిక స్పృహ అభినందనీయం
[ 28-04-2024]
కార్మికుల్లో సామాజిక స్పృహ ఉండటం అభినందనీయమని డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ పేర్కొన్నారు. -
అక్రమాలకే ప్రా‘ధాన్యం’?
[ 28-04-2024]
ఎక్కడ ముడిసరకు లభ్యమవుతుందో సాధారణంగా అక్కడే పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ధాన్యం ఆశించిన రీతిలో పండకున్నా ఇక్కడ ఏకంగా తొమ్మిది రైస్ మిల్లులు ఏర్పాటయ్యాయి. -
భాజపా బలగాల మోహరింపు
[ 28-04-2024]
ఉమ్మడి జిల్లా పరిధిలోకి వచ్చే ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకునేలా భాజపా కార్యాచరణ చేపట్టింది. -
మండుటెండల్లో అంటుకుంటున్న అడవులు
[ 28-04-2024]
జిల్లాలో గతంకంటే ఈ ఏడాది ఎండల తీవ్రత అత్యధికంగా ఉండి ఉదయం పది గంటలకే ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. -
వంద ఎకరాలు కొట్టేసే పన్నాగం
[ 28-04-2024]
‘వడ్డించే వాడు మనవాడైతే చివర్లో కూర్చున్నా కంచంలోకి అన్నీ వచ్చి చేరుతాయి’ అన్న చందంగా అధికారులు, నేతలు కుమ్మక్కై వంద ఎకరాల భూమిని ఆక్రమించే ప్రయత్నం సాగుతోంది. -
నిధులు రాక.. నిర్వహణ లేక
[ 28-04-2024]
రైతులకు పండ్ల తోటల పెంపకంపై శిక్షణ ఇవ్వడం, మొక్కల ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసిన ఉద్యానవన నర్సరీ, రైతు శిక్షణ కేంద్రాలు నిర్వహణ లోపంతో మూతపడే దశకు చేరుకున్నాయి. -
ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
[ 28-04-2024]
కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క కార్యకర్తలకు సూచించారు. -
నేర ప్రవృత్తి మార్చుకోవాలి : ఎస్పీ
[ 28-04-2024]
జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు జిల్లా ఎస్పీ కె.సురేష్కుమార్ తెలిపారు. -
ఓటర్లు @ 15,96,430
[ 28-04-2024]
మంచిర్యాల విద్యావిభాగం, న్యూస్టుడే: ప్రస్తుత లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా కొలిక్కివచ్చింది. -
సిబ్బంది కొరత.. వసతుల లేమి
[ 28-04-2024]
జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో సిబ్బంది కొరత, వసతుల లేమితో సరైన సేవలు అందక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ను గెలిపించాలి
[ 28-04-2024]
మనిషికి చేతులు ఎంతముఖ్యమో.. దేశానికి చేతిగుర్తు పార్టీ అవసరం అంతే ఉందని కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ కోరారు. -
అవగాహన లేక.. అనుమతి పొందక..!
[ 28-04-2024]
పెళ్లి.. రిసెప్షన్.. పుట్టినరోజు.. ఇలా వేడుకేదైనా చాలామంది ఎంతో ఆర్భాటంగా నిర్వహించాలనుకుంటున్నారు. -
నీతి ఆయోగ్ పథకం.. అమలైతే అభివృద్ధి యోగం
[ 28-04-2024]
మారుమూల గిరిజన ప్రాంతమైన పెంబి మండలం అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. కనీస వసతులు, రవాణా సౌకర్యాలు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు అనేకం. -
గుంపులున్న చోటుపై గురి..
[ 28-04-2024]
ఎన్నికల ప్రచారానికి మరో 14 రోజులు మాత్రమే గడువుంది. లోక్సభ పరిధిలో రెండు వేలకు పైగా గ్రామాలు, 380కి పైగా గూడేలు, తండాలు ఉన్నాయి. -
పెద్దపల్లిలో స్థానికేతరులకే పెద్దపీట
[ 28-04-2024]
పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి ఎంపీలుగా ఎన్నికైనవారిలో ఇప్పటి వరకు స్థానికులెవరూ విజయం సాధించలేకపోయారు. -
మండే ఎండతో జాగ్రత్త..
[ 28-04-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆరెంజ్ జోన్లో ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. -
తూర్పున ఎంపీ.. పశ్చిమాన అభ్యర్థి
[ 28-04-2024]
జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామం మరోసారి తెరపైకి వచ్చింది. -
వేసవి తాపం.. కొబ్బరినీరే ఉపశమనం
[ 28-04-2024]
రామకృష్ణాపూర్లోని ఆర్కేపీ ఓసీ, సీహెచ్పీ, సింగరేణి ఏరియా ఆసుపత్రితో పాటు కాలనీల్లో భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..