బ్రేకింగ్
04 Nov 2023 | 11:14 IST
సీజేఐకి ఏపీ భాజపా చీఫ్ పురందేశ్వరి లేఖ
దిల్లీ: వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి లేఖ రాశారు. ‘‘పదేళ్లుగా బెయిల్పై కొనసాగుతూ సీబీఐ, ఈడీ కేసుల విషయంలో విజయసాయి షరతులు ఉల్లంఘిస్తున్నారు. ఆయనపై 11 అభియోగాలు, పలు సెక్షన్ల కింద కేసులు ఉన్నాయి’’ అని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖతో పాటు ఐదు దస్త్రాలను పురందేశ్వరి జతచేశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నా ‘400’ రికార్డును కొట్టే సత్తా ఈ భారత కుర్రాడి సొంతం: బ్రియాన్ లారా
- ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/05/24)
- విద్యార్థితో లెక్కల టీచర్ లైంగిక సంబంధం.. బెయిల్పై బయటకొచ్చి మరో బాలుడితో గర్భం..!
- 166.. 58 బంతుల్లో ఉఫ్
- జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
- ప్రియురాలితో ఫోన్లో మాట్లాడుతూ ఆత్మహత్య
- ఎవడ్ని ఎక్కడ పెట్టాలో తెలుసు: వైకాపా అభ్యర్థి సతీమణి వ్యాఖ్యలు
- జగన్కు ఊపిరి సలపనివ్వని కడప సిస్టర్స్
- నేనూ కేసీఆర్ బాధితుడినే!