బ్రేకింగ్
24 Apr 2024 | 12:36 IST
కేసీఆర్ను నమ్మితే పద్మారావు మునిగినట్టే: సీఎం రేవంత్
హైదరాబాద్: సికింద్రాబాద్లో కాంగ్రెస్ గెలవబోతోందని, కేంద్రంలో కాంగ్రెస్ రాబోతోందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. సికింద్రాబాద్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ‘‘కేంద్ర మంత్రిగా ఉండి కిషన్రెడ్డి ఈ ప్రాంతానికి ఏం చేశారు? దానం నాగేందర్ ఎంపీగా గెలిస్తే మా ప్రభుత్వంలో కేంద్ర మంత్రి పదవి వస్తుంది. పద్మారావు మంచోడే.. కేసీఆర్ను నమ్ముకుంటే ఆయన మునిగినట్టే. ఆయన పరువు తీయడానికే సికింద్రాబాద్ అభ్యర్థిగా నిలబెట్టారు. పద్మారావు నామినేషన్కు కేటీఆర్, కేసీఆర్ ఎందుకు రాలేదు?సికింద్రాబాద్ టికెట్ను భాజపాకు.. భారాస తాకట్టు పెట్టింది’’ అని రేవంత్రెడ్డి విమర్శించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
- సాయిధరమ్ తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
- ప్రత్యర్థుల ఆత్మీయ పలకరింపు..!
- నా అల్లుడి మాటల వెనుక కుట్ర: మంత్రి అంబటి రాంబాబు
- ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
- వద్దంటే.. ఆ విషయం మా ఇంట్లో చెప్తానని బెదిరిస్తున్నాడు..!
- కోల్కతా నం.1
- జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
- రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?