బ్రేకింగ్
24 Apr 2024 | 19:14 IST
రాజకీయ పోరాటం చేయడమే చంద్రబాబుకు తెలుసు: పవన్
నెల్లిమర్ల: ప్రజల బంగారు భవిష్యత్తుకు బాట వేసేందుకే తాము కలిశామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. నెల్లిమర్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో చంద్రబాబుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జైలులోపెట్టినా చంద్రబాబులో ఏ మాత్రం ధైర్యం తగ్గలేదని, రాజకీయ పోరాటం చేయడమే చంద్రబాబుకు తెలుసని అన్నారు. కేంద్రంతో మాట్లాడి నెల్లిమర్లలో మూతపడ్డ జూట్మిల్ను తెరిపించేందుకు, తూర్పు కాపులను ఓబీసీల్లో చేర్చేందుకు కృషి చేస్తామని పవన్ చెప్పారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
- సాయిధరమ్ తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
- ప్రత్యర్థుల ఆత్మీయ పలకరింపు..!
- నా అల్లుడి మాటల వెనుక కుట్ర: మంత్రి అంబటి రాంబాబు
- ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
- వద్దంటే.. ఆ విషయం మా ఇంట్లో చెప్తానని బెదిరిస్తున్నాడు..!
- కోల్కతా నం.1
- జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
- హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!