బ్రేకింగ్

breaking
24 Apr 2024 | 19:14 IST

రాజకీయ పోరాటం చేయడమే చంద్రబాబుకు తెలుసు: పవన్‌

నెల్లిమర్ల: ప్రజల బంగారు భవిష్యత్తుకు బాట వేసేందుకే తాము కలిశామని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. నెల్లిమర్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో చంద్రబాబుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జైలులోపెట్టినా చంద్రబాబులో ఏ మాత్రం ధైర్యం తగ్గలేదని, రాజకీయ పోరాటం చేయడమే చంద్రబాబుకు తెలుసని అన్నారు. కేంద్రంతో మాట్లాడి నెల్లిమర్లలో మూతపడ్డ జూట్‌మిల్‌ను తెరిపించేందుకు, తూర్పు కాపులను ఓబీసీల్లో చేర్చేందుకు కృషి చేస్తామని పవన్‌ చెప్పారు. 

మరిన్ని

తాజా వార్తలు