ప్రతి పనినీ ‘స్మార్ట్’గా చక్కబెట్టేందుకు.. మీక్కావాలి అమెజాన్ అలెక్సా.. (ప్రకటన)
ఈ డిజిటల్ యుగంలో అంతా స్మార్ట్మయం. ఎవరి చేతుల్లో చూసినా స్మార్ట్ఫోన్లే.. అనేకమంది ప్రతి పనినీ స్మార్ట్గానే చక్కబెడుతున్నారు. అసలు స్మార్ట్ అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది .....
ఇంటర్నెట్ డెస్క్: ఈ డిజిటల్ యుగంలో అంతా స్మార్ట్మయం. ఎవరి చేతుల్లో చూసినా స్మార్ట్ఫోన్లే.. అనేకమంది ప్రతి పనినీ స్మార్ట్గానే చక్కబెడుతున్నారు. అసలు స్మార్ట్ అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది అమెజాన్కు చెందిన అలెక్సా. అమెజాన్.. వాయిస్ అసిస్టెంట్ అధునాతన ఫీచర్లతో ఇప్పుడు దేశంలోని అనేక కుటుంబాల్లో ఒక సభ్యుడిగా మారిపోయింది. మీరు సాధారణ వాయిస్ కమాండ్తోనే సమాచారం పొందొచ్చు. సంగీతం వినడం, స్మార్ట్ గృహోపకారణాల నియంత్రణ, అలారాలు సెట్ చేయడం, పిల్లల కథనాలు వినడం.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో పనులు చేయవచ్చు. దేశంలో ఇప్పటికే లక్షలాది మంది వినియోగదారులు ఎకో స్మార్ట్ స్పీకర్లు కొనుగోలు చేశారు. వాటి ద్వారా ప్రతి వారం అలెక్సాతో మిలియన్ల కొద్దీ పనులు పూర్తి చేసుకుంటున్నారు. మరోవైపు, అలెక్సా అందరినీ ఆకట్టుకొనే వాయిస్ ఇంటర్ఫేస్, అద్భుతమైన టెక్నాలజీతో మరింత ఆకర్షణీయంగా మార్చింది.
కేవలం ఒక్క కమాండ్తో మీకు ఇష్టమైన సంగీతం వినొచ్చు!
అమెజాన్ మ్యూజిక్, స్పాటిఫై, హంగామా మ్యూజిక్, జియో సావన్, యాపిల్ మ్యూజిక్లాంటి యాప్ల నుంచి అలెక్సాకు కమాండ్ ఇవ్వడం ద్వారా మీకు ఇష్టమైన సంగీతం వినొచ్చు. అంతేకాకుండా ఎకో షో 5, 8, 10 వంటి సిరీస్లలో ఆన్-స్క్రీన్ లిరిక్స్తో పాటు మీరు కూడా సొంతంగా పాటలు పాడుకోవచ్చు. దీంతోపాటు మీకు ఇష్టమైన ప్లేలిస్ట్కు మరిన్ని ఇష్టమైన పాటల్ని జోడించాలని అలెక్సాకు ఆర్డర్ వేయవచ్చు. అలెక్సాను ‘‘అలెక్సా.. శ్రీవల్లి ప్లే చేయ్ లేదా అలెక్సా.. హైదరాబాద్ నుంచి పాపులర్ అయిన పాటలు ప్లే చేయ్’’ అని అడగవచ్చు.
అలెక్సాని అడిగి టీవీ షోలను కూడా చూడొచ్చు. అలాగే మరికొన్ని షోలను కూడా సెర్చ్ చేయవచ్చు. ఎకో షో, ఫైర్ టీవీ స్టిక్ పరికరాలతో మీ వాయిస్ను ఉపయోగించి ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ నుంచి మీకు ఇష్టమైన చిత్రాలు, షోలను సులభంగా తెలుసుకోవచ్చు. ‘‘అలెక్సా.. నెట్ఫ్లిక్స్లో బాహుబలిని ప్లే చేయ్” లేదా “అలెక్సా.. ప్రైమ్ వీడియోలో పుష్ప ప్లే చేయ్” అని చాలా సింపుల్గా అడగవచ్చు. ఫైర్ టీవీ స్టిక్తో మీ సాధారణ టీవీ కూడా ఇప్పుడు స్మార్ట్గా మారిపోతుంది. అసలు ఎలాంటి, ఎంత కంటెంట్ ఉందో సులభంగా తెలుసుకోవడానికి, అలాగే ప్లే చేసుకొని వీక్షించేందుకు, కంట్రోల్ చేయడానికి కేవలం ఒక్క వాయిస్ కమాండ్తో అలెక్సా ద్వారా తెలుసుకోవచ్చు. మరోవైపు ఆన్-డిమాండ్, లైవ్ టీవీల మధ్య ఇన్పుట్లను మార్చేందుకు, వాయిస్ కమాండ్ను ఉపయోగించడం ద్వారా అలెక్సా స్కిల్స్ను యాక్సిస్ చేయడానికి, అలెక్సా వాయిస్ రిమోట్ను ఉపయోగించుకోవచ్చు.
క్విజ్, సరదా ఆటలతో మీ ప్రియమైనవారితో మరింత అనుబంధాన్ని పెంచుకోవచ్చు. ఈ రోజుల్లో పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ ఆన్లైన్ గేమ్స్ అంటే ఇష్టం. కాని ఎవరికివారే ఆడుకొంటున్నారు. అదే గేమ్స్ ఇప్పుడు ఇద్దరూ కలిసి ఆడుకుంటే.. అందుకు అలెక్సా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలెక్సాలోని కొన్ని టాప్గేమ్లు ఆడుకోవచ్చు. అలాగే, పిల్లలకు మరింత విజ్ఞానాన్ని అందించే ఇంపాజిబుల్ బాలీవుడ్ క్విజ్, అకినేటర్, 20 ప్రశ్నలు లాంటివి కూడా ఇందులో ఉంటాయి. వాటిని యాక్సిస్ చేసేందుకు ‘‘అలెక్సా.. ఓపెన్ ఇంపాజిబుల్ బాలీవుడ్ క్విజ్’’ అని కమాండ్ ఇవ్వడమే. అంతే.. మీ ప్రియమైన వారితో సరదాగా క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఆనందంగా గడపవచ్చు.
మీ పిల్లల కోసం అద్భుతమైన వినోదం, విజ్ఞానం కూడా..
మీ చిన్నారులకు అలెక్సా అద్భుతంగా ఉపయోగపడడమే కాకుండా ఒక ఫ్రెండ్లా పనిచేస్తుంది. జంతువుల శబ్దాలు, కిడ్డో, ఏబీసీ వంటి గేమ్లు వినోదాత్మకంగా మాత్రమే కాకుండా విజ్ఞానాన్ని పంచేలా ఉంటాయి. చిన్న పిల్లలు ‘నాని తేరి మోర్ని’ వంటి రైమ్స్ని ఇష్టపడతారు. ఒకవేళ ఏడుస్తున్నప్పుడు అలెక్సా వారికి అద్భుతమైన కథలను చెబుతుంది. ఈ ఫీచర్లను ఆస్వాదించడానికి మీ పిల్లల కోసం “అలెక్సా.. రాత్రి పూట నిద్రపుచ్చే కథలు చెప్పు”, “అలెక్సా.. నాని తేరి మోర్ని ప్లే చేయ్” అని అడగవచ్చు.
అలెక్సాతో జోకులు, షాయారీలతో నవ్వండి.. ఆనందంలో మునిగిపోండి..
మీరు మంచి హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు, అలెక్సా మిమ్మల్ని మరింత నవ్వించేందుకు జోక్ లేదా సరదా సంఘటనలను చెప్పేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. “అలెక్సా.. నన్ను నవ్వించండి” లేదా “అలెక్సా.. నాకు ఇంజనీర్/రజనీకాంత్ జోక్ చెప్పండి” అని అడగవచ్చు. అంతేకాకుండా మీరు కొంత కవిత్వాన్ని ఆస్వాదించే మూడ్లో ఉంటే.. "అలెక్సా.. రేఖ్తా తెరవండి" అని చెప్పి మీకు ఇష్టమైన వాటిని ప్లే చేయమని అలెక్సాని అడగవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ క్యూ4 ఫలితాల్లో అదరగొట్టింది. లాభాల్లో 47 శాతం వృద్ధి నమోదు చేసింది. -
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
US-India: భారతీయులు కాకపోతే అమెరికాలో సీఈవో కాలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని అగ్రరాజ్య రాయబారి ఎరిక్ గార్సెట్టి అన్నారు. -
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 609 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. -
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
Realme C65: మొబైల్ తయారీ సంస్థ రియల్మీ బడ్జెట్ ధరలో ఎయిర్గెశ్చర్స్ సదుపాయంతో కొత్త ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. -
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
Flight ticket prices: టికెట్ ధరలో మిగిలిన సేవలను కూడా కలిపేస్తున్న నేపథ్యంలో డీజీసీఏ విమానయాన సంస్థలు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాబోయే రోజుల్లో టికెట్ ధరలు కొంతమేరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఇందుకోసం సెబీకి తాజాగా ముసాయిదా పత్రాలను సమర్పించింది. -
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
Raymond group: రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తాజాగా ఆమెను గ్రూప్నకు చెందిన పలు కంపెనీల నుంచి డైరెక్టర్గా తొలగించారు. -
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్