Adani - Jagan: ‘1,400 ఎకరాల డీల్ కోసమే సీఎం జగన్తో అదానీ రహస్య భేటీ’
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన 1,400 ఎకరాల భూముల అమ్మకానికి సంబంధించిన డీల్ కోసమే సీఎం జగన్ను వ్యాపారవేత్త అదానీ కలిశారని, ఈ వ్యవహారంలో జగన్కు రూ.1,400 కోట్లు ముట్టనున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు.