బ్రేకింగ్
02 Dec 2022 | 15:43 IST
Stock Market: 8 రోజుల వరుస లాభాలకు బ్రేక్..
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల లాభాల జోరుకు కళ్లెం పడింది. వరుసగా 8రోజులు దూసుకెళ్లిన సూచీలు శుక్రవారం డీలా పడ్డాయి. సెన్సెక్స్ 415.69 పాయింట్లు నష్టపోయి 62,868.50 వద్ద ముగిసింది. నిఫ్టీ 116.40 పాయింట్ల నష్టంతో 18,696.10 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 81.31గా నిలిచింది. విప్రో, ఐటీసీ, టీసీఎస్, నెస్లే ఇండియా, ఎంఅండ్ఎం, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు నష్టపోగా.. హెచ్సీఎల్, టాటాస్టీల్, భారతీ ఎయిర్టెల్, డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్ బ్యాంకు షేర్లు లాభపడ్డాయి.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ర్యాలీలో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైన వల్లభనేని వంశీ
- 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
- సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
- ఆరోజే కేఏ పాల్ పార్టీకి టాటా చెప్పా: మాజీ మంత్రి బాబూమోహన్
- సొంతచెల్లెలి చీరపై సీఎం మాట్లాడటం సంస్కారమా?: షర్మిల
- ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
- కొడాలి నాని నామినేషన్.. వెలవెల
- బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
- ఏ తప్పూ చేయలేదట!