నజరానా

అల్లం, వెల్లుల్లిని కాస్త వేయించి రుబ్బితే ఆ మిశ్రమం ఎక్కువ రోజులు

Published : 02 Jul 2021 01:08 IST

అల్లం, వెల్లుల్లిని కాస్త వేయించి రుబ్బితే ఆ మిశ్రమం ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.


చిట్కా


వర్షాకాలంలో నిలవ ఉంచిన  వాటిని తీసుకోకూడదు. అలాగే జంక్‌ఫుడ్‌ జోలికి పోకుండా తాజాగా అప్పటికప్పుడు వండిన ఆహారం అనారోగ్యాలను దరిచేరనివ్వదు.


 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్