బ్రేకింగ్

breaking
18 Apr 2024 | 12:24 IST

శిల్పాశెట్టి ఆస్తులను అటాచ్‌ చేసిన ఈడీ

ముంబయి: బిట్‌కాయిన్లతో మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ప్రముఖ బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రా ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. పీఎంఎల్‌ఏ చట్టం 2002 కింద రూ.97.79 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్‌ చేసింది. ఈడీ అటాచ్‌ చేసిన ఆస్తుల్లో జుహూలో శిల్పాశెట్టి పేరు మీద ఉన్న రెసిడెన్షియల్‌ ఫ్లాట్‌, పుణెలోని ఓ బంగ్లా, రాజ్‌ కుంద్రా పేరు మీద ఈక్విటీ షేర్లు ఉన్నాయి.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని