బ్రేకింగ్
18 Apr 2024 | 12:24 IST
శిల్పాశెట్టి ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
ముంబయి: బిట్కాయిన్లతో మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. పీఎంఎల్ఏ చట్టం 2002 కింద రూ.97.79 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేసింది. ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో జుహూలో శిల్పాశెట్టి పేరు మీద ఉన్న రెసిడెన్షియల్ ఫ్లాట్, పుణెలోని ఓ బంగ్లా, రాజ్ కుంద్రా పేరు మీద ఈక్విటీ షేర్లు ఉన్నాయి.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
- తల్లిని, భార్యాబిడ్డలను హతమార్చి.. ఉరేసుకుని మరణించిన వైద్యుడు
- ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
- కప్పు కొట్టే జట్టేనా..?
- మా నాన్నను ఓడించండి: బూడి ముత్యాలనాయుడి కుమారుడు
- విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
- ప్రేయసితో లాడ్జికి.. ప్రియుడి అనుమానాస్పద మృతి
- దిల్లీలో సుష్మా స్వరాజ్ కుమార్తె నామినేషన్.. బాన్సురీ ఆస్తుల విలువ ఎంతంటే?
- వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జగన్, భారతి వరకు వచ్చి ఎందుకు ఆగింది?