బ్రేకింగ్
24 Apr 2024 | 13:46 IST
అప్పులు తెచ్చి బటన్ నొక్కడం గొప్పా?: చంద్రబాబు
శ్రీకాకుళం: ప్రజల జీవితాలతో చెలగాటమాడిన జలగ.. సైకో జగన్ అని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. శ్రీకాకుళంలో మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘మీ జీవితాలను తలకిందులు చేసిన దద్దమ్మ ప్రభుత్వమిది. మేం అధికారంలోకి వచ్చాక జగన్ సృష్టించిన సంక్షోభాన్ని సంపద సృష్టితో అధిగమిస్తాం. అప్పులు తెచ్చి బటన్ నొక్కడం గొప్ప కాదు. ఉత్తరాంధ్ర ద్రోహి జగన్.. ఏం చేశారని ఇక్కడకు వస్తున్నారు? ఒక్క ప్రాజెక్టు కట్టారా, ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం ఇచ్చారా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
- సాయిధరమ్ తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
- ప్రత్యర్థుల ఆత్మీయ పలకరింపు..!
- హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
- ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
- నా అల్లుడి మాటల వెనుక కుట్ర: మంత్రి అంబటి రాంబాబు
- వద్దంటే.. ఆ విషయం మా ఇంట్లో చెప్తానని బెదిరిస్తున్నాడు..!
- కోల్కతా నం.1
- పెళ్లైన నాలుగు రోజులకే.. నవ వధువును ఇంటికి పంపిన వరుడు