బ్రేకింగ్
07 May 2024 | 08:15 IST
అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి: మోదీ
అహ్మదాబాద్: ఎన్నికల వేళ ప్రజలు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. వీలైనంత ఎక్కువ నీళ్లు తాగాలన్నారు. మూడో విడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆయన గుజరాత్లోని అహ్మదాబాద్లో ఓటు వేసిన అనంతరం మాట్లాడారు. ‘‘అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎండల్లోనూ ప్రజలు తరలివచ్చి ఓటు వేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు విశేష ప్రాధాన్యం ఉంది. దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవాలి’’ అని ప్రధాని మోదీ తెలిపారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- రాశిఫలం (మే 19 - మే 25)
- విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
- భళి భళిరా బెంగళూరు
- కూటమే కొడుతుంది!
- తప్పు చేశాను.. వాడే లేకపోతే ఈ నరకం ఉండదు కదా!
- ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: విరాట్
- కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
- వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
- ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్