బ్రేకింగ్
25 Apr 2024 | 10:34 IST
తమన్నాకు మహారాష్ట్ర సైబర్ విభాగం సమన్లు
ముంబయి: మహారాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగం ప్రముఖ సినీనటి తమన్నాకు సమన్లు జారీ చేసింది. ఐపీఎల్ 2023 మ్యాచ్లను అక్రమంగా ‘ఫెయిర్ ప్లే’ యాప్లో ప్రదర్శించిన కేసులో ఆమెను ప్రశ్నించేందుకు ఈ నోటీసులు ఇచ్చింది. దీంతో ‘వయాకామ్’ మీడియాకు రూ.కోట్ల నష్టం జరిగిందని తెలిపింది. ఈ మేరకు తమన్నాను ఈ నెల 29న విచారణకు హాజరు కావాలని మహారాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగం కోరింది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
- నిలిపిన వాహనాలు... గాలిలో ప్రాణాలు!
- అంతేలేని ప్రజ్వల్ రేవణ్ణ ఆగడాలు..
- ‘ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పంపుతా’
- జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
- ‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
- ముంబయి కథ ముగిసె!
- హైదరాబాద్లో దారుణం.. పార్కింగ్ గొడవతో కక్షగట్టి ఏడాది తర్వాత హత్య
- అమెరికా జట్టులో మనోళ్లదే జోరు