బ్రేకింగ్
07 May 2024 | 10:09 IST
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
బద్వేలు: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై వైఎస్సార్ జిల్లాలోని బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు అంశాన్ని ప్రస్తావించినందుకు గాను ఆమెపై కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో ఈ అంశంపై మాట్లాడొద్దని ఇటీవల కడప కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నెల ఒకటో తేదీన బద్వేలులో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్ వివేకా హత్య ఘటనను షర్మిల ప్రస్తావించారు. ఈక్రమంలో స్థానిక ఎన్నికల నోడల్ అధికారి ఎస్వీ కృష్ణ ఆమెపై బద్వేలు పీఎస్లో ఫిర్యాదు చేశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- రాశిఫలం (మే 19 - మే 25)
- విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
- భళి భళిరా బెంగళూరు
- కూటమే కొడుతుంది!
- తప్పు చేశాను.. వాడే లేకపోతే ఈ నరకం ఉండదు కదా!
- ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: విరాట్
- కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
- వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
- ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్