బ్రేకింగ్
09 May 2024 | 12:58 IST
ఏపీలో సంక్షేమ పథకాల నగదు బదిలీ పోలింగ్ తర్వాతే: ఈసీ
అమరావతి: ఏపీలో సంక్షేమ పథకాల డబ్బు జమపై ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బటన్ నొక్కిన పథకాల డబ్బు జమను ఎన్నికలయ్యే వరకూ వాయిదా వేసింది. ఎన్నికలు పూర్తయ్యాకే లబ్ధిదారులకు జమ చేయాలని ఆదేశించింది. మే 13న పోలింగ్ తర్వాత జమ చేసేలా మార్గదర్శకాలు ఇస్తామని ఈసీ తెలిపింది. మరోవైపు ఎన్నికల కోడ్ కంటే ముందే వివిధ పథకాల కోసం జగన్ బటన్ నొక్కారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
- తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
- వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
- ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారు
- అమ్మానాన్నలే హంతకులయ్యారు
- హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం
- బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
- విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
- ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం.. ‘ఎవరూ బతికున్న ఆనవాళ్లు లేవు’!