బ్రేకింగ్

breaking
09 May 2024 | 12:58 IST

ఏపీలో సంక్షేమ పథకాల నగదు బదిలీ పోలింగ్‌ తర్వాతే: ఈసీ

అమరావతి: ఏపీలో సంక్షేమ పథకాల డబ్బు జమపై ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బటన్‌ నొక్కిన పథకాల డబ్బు జమను ఎన్నికలయ్యే వరకూ వాయిదా వేసింది. ఎన్నికలు పూర్తయ్యాకే లబ్ధిదారులకు జమ చేయాలని ఆదేశించింది. మే 13న పోలింగ్‌ తర్వాత జమ చేసేలా మార్గదర్శకాలు ఇస్తామని ఈసీ తెలిపింది. మరోవైపు ఎన్నికల కోడ్‌ కంటే ముందే వివిధ పథకాల కోసం జగన్ బటన్‌ నొక్కారు.

మరిన్ని

తాజా వార్తలు