- TRENDING TOPICS
- K Viswanath
- IND vs AUS
- Yuvagalam
- Budget 2023
బ్రేకింగ్

వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి
[16:35]హైదరాబాద్: వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పాదయాత్రకు అనుమతివ్వాలని కోరుతూ వైతెపా సభ్యుడు రవీంద్రనాథ్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెరాస కార్యకర్తలు పాదయాత్రకు ఆటంకం సృష్టించారని పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. పాదయాత్రకు పలు షరతులతో అనుమతి ఇచ్చింది. సీఎం కేసీఆర్పై, రాజకీయ, మతపరమైన అంశాలు రెచ్చగొట్టేలా మాట్లాడొద్దని పేర్కొన్న న్యాయస్థానం.. పాదయాత్రకు అనుమతివ్వాలని పోలీసులను ఆదేశించింది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- vani jayaram: ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం కన్నుమూత
- Layoffs: దిగ్గజ కంపెనీలు తొలగిస్తుంటే.. కార్లను బహుమతిగా ఇచ్చిన ఐటీ కంపెనీ..!
- USA: భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్కు షాక్..!
- గుండెలపై టాటూ.. వేయించుకుంటేనే ప్రేమా?
- Andhra News: నోరు జాగ్రత్త.. బండికి కట్టి లాక్కుపోతా!.. కోటంరెడ్డికి బెదిరింపులు
- Hyderabad-Vijayawada: హైదరాబాద్- విజయవాడ మార్గంలో ఆంక్షలు
- Andhra News: విశాఖ రాజధాని అనడం ‘ధిక్కారమే’.. ముఖ్యమంత్రి జగన్పై సుప్రీంకు లేఖ
- AP High Court: రోజూ మిమ్మల్ని చూడ్డానికే చికాకేస్తోంది
- Anand Mahindra: భారత్తో సవాల్ వద్దు: అదానీ షేర్ల పతనం నేపథ్యంలో మహీంద్రా స్పందన
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04/02/2023)