బ్రేకింగ్
29 Nov 2022 | 16:35 IST
వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి
హైదరాబాద్: వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పాదయాత్రకు అనుమతివ్వాలని కోరుతూ వైతెపా సభ్యుడు రవీంద్రనాథ్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెరాస కార్యకర్తలు పాదయాత్రకు ఆటంకం సృష్టించారని పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. పాదయాత్రకు పలు షరతులతో అనుమతి ఇచ్చింది. సీఎం కేసీఆర్పై, రాజకీయ, మతపరమైన అంశాలు రెచ్చగొట్టేలా మాట్లాడొద్దని పేర్కొన్న న్యాయస్థానం.. పాదయాత్రకు అనుమతివ్వాలని పోలీసులను ఆదేశించింది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ర్యాలీలో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైన వల్లభనేని వంశీ
- సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
- 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
- ఆరోజే కేఏ పాల్ పార్టీకి టాటా చెప్పా: మాజీ మంత్రి బాబూమోహన్
- సొంతచెల్లెలి చీరపై సీఎం మాట్లాడటం సంస్కారమా?: షర్మిల
- ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
- కొడాలి నాని నామినేషన్.. వెలవెల
- బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
- పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్