బ్రేకింగ్
15 Aug 2023 | 08:43 IST
త్వరలో కొత్త పథకం.. ₹లక్షల్లో ప్రయోజనం: మోదీ
దిల్లీ: కరోనా తర్వాత భారత్ సామర్థ్యం ప్రపంచానికి తెలిసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎర్రకోటపై జాతీయ పతాకావిష్కరణ అనంతరం జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘కొత్త ప్రపంచంలో భారత్ను విస్మరించడం ఎవరి తరమూ కాదు. మధ్యతరగతి సొంతింటికల సాకారానికి కొత్త పథకం తీసుకురాబోతున్నాం. బ్యాంకు రుణాలపై రాయితీ ఇచ్చే కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నాం. పట్టణ ప్రాంతాల దిగువ, మధ్యతరగతి సొంతింటి కల సాకారమే లక్ష్యంగా పథకాన్ని రూపొందిస్తున్నాం. ₹లక్షల ప్రయోజనం కల్పించే ఈ పథకం త్వరలో ప్రకటిస్తాం’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- రాశిఫలం (మే 19 - మే 25)
- విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
- భళి భళిరా బెంగళూరు
- తప్పు చేశాను.. వాడే లేకపోతే ఈ నరకం ఉండదు కదా!
- కూటమే కొడుతుంది!
- ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: విరాట్
- కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
- వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
- జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు