నజరానా

పావుకప్పు పెరుగులో కందుల్ని నానబెట్టి మెత్తగా రుబ్బండి. ఈ మిశ్రమానికి చెంచా చొప్పున కమలాఫలం తొక్కల

Published : 16 Aug 2021 19:51 IST

పావుకప్పు పెరుగులో కందుల్ని నానబెట్టి మెత్తగా రుబ్బండి. ఈ మిశ్రమానికి చెంచా చొప్పున కమలాఫలం తొక్కల పొడి, తేనె కలిపి ముఖానికి ప్యాక్‌లా వేయాలి. బాగా ఆరిన తర్వాత కడిగేసుకుంటే చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. ఇలా తరచూ చేస్తుంటే పోయిన రంగు తిరిగి వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్