బ్రేకింగ్
17 Apr 2024 | 13:27 IST
ఇది బొండా ఉమాను ఇరికించే కుట్ర: చంద్రబాబు
అమరావతి: సీఎంపై రాయి దాడి ఘటనలో నీచమైన డ్రామాలతో అధికార పార్టీ అభాసుపాలైందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఓటమి భయంతో ఎన్నికల సమయంలో తెదేపా నేతలపై వైకాపా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. బొండా ఉమాను ఇరికించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. హత్యాయత్నం అంటూ తెదేపాపై బురద చల్లాలని చూస్తున్నారన్నారు. తప్పు చేసే అధికారులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వైకాపా ప్రయత్నాలను ప్రజలు ఛీత్కరిస్తున్నారని చెప్పారు. నాలుగు రోజులైనా ఘటనపై పోలీసులు ప్రకటన చేయలేదని చంద్రబాబు తెలిపారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
- సీఎం రేవంత్కు నోటీసులు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
- ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
- జనసేన పోటీలో లేనిచోట స్వతంత్రులకు ‘గాజు గ్లాసు’ గుర్తు
- తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
- ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
- పలువురు తెదేపా నాయకులపై సస్పెన్షన్ వేటు
- ఇక్కడ ఓటు అడగడానికి మీకెంత ధైర్యం రా?
- సైబర్ నేరగాళ్లు రూ.1.10 కోట్లు కొట్టేశారు.. పోలీసులు 25 నిమిషాల్లోనే రప్పించారు