బ్రేకింగ్
25 Apr 2024 | 06:13 IST
సూర్యాపేట జిల్లాలో ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట: ఆగి ఉన్న లారీని కారు ఢీకొని ఆరుగురు మృతి చెందారు. సూర్యాపేట జిల్లా కోదాడ దుర్గాపురం స్టేజి వద్ద ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. కారు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
- నిలిపిన వాహనాలు... గాలిలో ప్రాణాలు!
- అంతేలేని ప్రజ్వల్ రేవణ్ణ ఆగడాలు..
- ‘ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పంపుతా’
- జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
- ‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
- ముంబయి కథ ముగిసె!
- హైదరాబాద్లో దారుణం.. పార్కింగ్ గొడవతో కక్షగట్టి ఏడాది తర్వాత హత్య
- అమెరికా జట్టులో మనోళ్లదే జోరు