బ్రేకింగ్

breaking
25 Apr 2024 | 06:13 IST

సూర్యాపేట జిల్లాలో ప్రమాదం.. ఆరుగురు మృతి

సూర్యాపేట: ఆగి ఉన్న లారీని కారు ఢీకొని ఆరుగురు మృతి చెందారు. సూర్యాపేట జిల్లా కోదాడ దుర్గాపురం స్టేజి వద్ద ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. కారు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.   

మరిన్ని

తాజా వార్తలు