బ్రేకింగ్
25 Apr 2024 | 13:18 IST
మోదీ, రాహుల్ ప్రసంగాలపై ఈసీ నోటీసులు
దిల్లీ: భాజపా, కాంగ్రెస్కు ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదులు రావడంతో ఈ నోటీసులిచ్చింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి వీరు విద్వేష ప్రసంగాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఏప్రిల్ 29 లోగా వివరణ ఇవ్వాలని ఆయా పార్టీల అధ్యక్షులను ఈసీ ఆదేశించింది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
- నిలిపిన వాహనాలు... గాలిలో ప్రాణాలు!
- అంతేలేని ప్రజ్వల్ రేవణ్ణ ఆగడాలు..
- ‘ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పంపుతా’
- జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
- ‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
- ముంబయి కథ ముగిసె!
- హైదరాబాద్లో దారుణం.. పార్కింగ్ గొడవతో కక్షగట్టి ఏడాది తర్వాత హత్య
- అమెరికా జట్టులో మనోళ్లదే జోరు