బ్రేకింగ్

breaking
25 Apr 2024 | 13:18 IST

మోదీ, రాహుల్‌ ప్రసంగాలపై ఈసీ నోటీసులు

దిల్లీ: భాజపా, కాంగ్రెస్‌కు ఎన్నికల కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదులు రావడంతో ఈ నోటీసులిచ్చింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి వీరు విద్వేష ప్రసంగాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఏప్రిల్‌ 29 లోగా వివరణ ఇవ్వాలని ఆయా పార్టీల అధ్యక్షులను ఈసీ ఆదేశించింది.

మరిన్ని

తాజా వార్తలు