బ్రేకింగ్

breaking
25 Apr 2024 | 17:16 IST

వైకాపా ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దాం: పవన్‌

రాజంపేట: వైకాపా ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దామని జననసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రాజ్యాధికారం కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉందని.. ఈ తీరు మారాలని చెప్పారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో చంద్రబాబు, పవన్‌, కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించారు. పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. జగన్‌ 70 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు. సారా వ్యాపారం చేసుకునే మిథున్‌ రెడ్డి నన్ను ఓడిస్తారట. ఒంటిమిట్టను టెంపుల్‌ టూరిజం కేంద్రంగా మారుస్తాం. కొస్తా ప్రాంతంలో వైకాపాకు ఒక్క సీటూ రాదు’’ అని అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు