బ్రేకింగ్
05 May 2024 | 13:43 IST
వాళ్లది రాజ్యాంగాన్ని మార్చే సమూహం: రాహుల్
నిర్మల్: భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. నిర్మల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ‘‘పేదల హక్కులను హరించి.. ధనికులకు ప్రయోజనం చేకూర్చడమే భాజపా లక్ష్యం. రైతులకు రుణమాఫీ చేస్తామంటే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. పెద్దలకు భాజపా రుణమాఫీ చేస్తే మాత్రం ఎవరూ అడగటం లేదు. ఈ ఎన్నికలు రెండు సమూహాల మధ్య జరగుతున్నాయి. ఒకవైపు రాజ్యాంగాన్ని రక్షించే కాంగ్రెస్ ఉంది. మరోవైపు దాన్ని మార్చే సమూహం ఉంది’’ అని రాహుల్ తెలిపారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
- ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/05/24)
- పెళ్లికి ముందే.. ముద్దూముచ్చట్లేంటి?
- మహిళను బెదిరించి రాత్రి నుంచి ఉదయం వరకు వీడియోకాల్
- బెంబేలెత్తిస్తున్న ‘ఎస్బీఐ’ సందేశం
- శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
- పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
- నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన
- ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్