బ్రేకింగ్
05 May 2024 | 14:00 IST
రాబోయేది ఎన్డీయే.. మళ్లీ ప్రధాని మోదీనే: చంద్రబాబు
ధర్మవరం: దేశంలో రాబోయేది ఎన్డీయేనే.. మళ్లీ ప్రధాని అయ్యేది మోదీనే అని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. ధర్మవరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ‘‘అమరావతిని నాశనం చేసిన జగన్ను ఇంటికి పంపాల్సిందే. మూడు రాజధానుల పేరుతో అసలు రాజధానే లేకుండా చేశారు. మా పార్టీ అధికారంలోకి వచ్చాక అమరావతిని దేశంలోనే నెంబర్ వన్ రాజధానిగా చేస్తాం. పోలవరం పూర్తి చేసి.. హంద్రీనీవాతో అనంతపురంలో ప్రతి ఎకరాకు నీళ్లిస్తాం. జగన్ ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు’’ అని చంద్రబాబు తెలిపారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
- ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/05/24)
- పెళ్లికి ముందే.. ముద్దూముచ్చట్లేంటి?
- మహిళను బెదిరించి రాత్రి నుంచి ఉదయం వరకు వీడియోకాల్
- బెంబేలెత్తిస్తున్న ‘ఎస్బీఐ’ సందేశం
- శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
- నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన
- పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
- నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్ కామెంట్పై రేణూ దేశాయ్ అసహనం