బ్రేకింగ్
05 May 2024 | 13:15 IST
ఏపీలో గూండాగిరి అంతానికే కూటమి: అమిత్షా
ధర్మవరం: లోక్సభ ఎన్నికల మొదటి రెండు దశల్లోనే మోదీ సెంచరీ కొడతారని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు. తర్వాతి దశల్లో మొత్తం 400కుపైగా సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ధర్మవరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ‘‘ఆంధ్రాలో గూండాగిరిని అంతం చేసేందుకు కూటమిగా ఏర్పడ్డాం. ఇక్కడి అవినీతి ప్రభుత్వాన్ని దించడానికి, భూ మాఫియాను అరికట్టడానికి, అమరావతిని మళ్లీ రాజధానిగా చేయడానికే చేతులు కలిపాం. ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ సర్కారు వస్తే రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం’’ అని అమిత్షా తెలిపారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
- ‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/05/24)
- పెళ్లికి ముందే.. ముద్దూముచ్చట్లేంటి?
- మహిళను బెదిరించి రాత్రి నుంచి ఉదయం వరకు వీడియోకాల్
- బెంబేలెత్తిస్తున్న ‘ఎస్బీఐ’ సందేశం
- నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన
- శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
- నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్ కామెంట్పై రేణూ దేశాయ్ అసహనం
- పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!