
సంబంధిత వార్తలు

Prabhas: ఇంట్లో పూజగది ఉందని గుడికి వెళ్లడం మానేస్తామా?
‘‘కొన్ని చిత్రాలను థియేటర్లోనే చూడాలి. ‘సీతారామం’ థియేటర్లోనే చూడాల్సిన సినిమా’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు ప్రభాస్. ఆయన ముఖ్య అతిథిగా బుధవారం హైదరాబాద్లో ‘సీతారామం’ ముందస్తు విడుదల వేడుక జరిగింది. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది.తరువాయి

Koffee with Karan: ప్రభాస్-అల్లు అర్జున్, చరణ్- తారక్.. ఆ షోకి అతిథులుగా..!
ప్రభాస్- అల్లు అర్జున్, రామ్చరణ్- ఎన్టీఆర్.. ఇలా అగ్ర హీరోలు ఇద్దరిద్దరు కలిసి ఓ షోకి విచ్చేస్తే ఎలా ఉంటుంది? ఆ మస్తీని ప్రేక్షకులకు అందించడానికే బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.తరువాయి

Aadavallu Meeku Johaarlu: కుటుంబంతో కలిసి రండి.. నవ్వుతూ బయటకు వెళ్లండి
శర్వానంద్, రష్మిక జంటగా తిరుమల కిషోర్ తెరకెక్కించిన చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఖుష్బూ, రాధిక, ఊర్వశీ, ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈతరువాయి

Aadavallu Meeku Johaarlu: ట్రైలర్తో.. ఆడవాళ్లకుజోహార్లు
శర్వానంద్, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. తిరుమల కిషోర్ తెరకెక్కించారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఖుష్బూ, రాధిక శరత్కుమార్, ఊర్వశీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.తరువాయి

Rudra: ట్రైలర్తో అజయ్ దేవ్గణ్.. పాటతో శర్వానంద్!
ప్రేమికుల రోజు సందర్భంగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్, టాలీవుడ్ నటుడు శర్వానంద్ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. తాను నటించిన ‘రుద్ర’ సినిమా ట్రైలర్ను అజయ్ దేవగణ్, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంలోని రెండో పాటను శర్వానంద్ కానుకగా అందించారు.తరువాయి

Aadavallu Meeku Johaarlu: అది ఇంచుమించు నరకం
శర్వానంద్, రష్మిక జంటగా తిరుమల కిషోర్ తెరకెక్కించిన చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఖుష్బూ, ఊర్వశీ, రాధికా శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం చిత్ర టీజర్ విడుదల చేశారుతరువాయి

Pushpa Memes: ఎక్కడైనా తగ్గేదేలే! థియేటర్లైనా.. ట్రెండింగ్లోనైనా!
అల్లు అర్జున్-సుకుమార్ కలయికలో వచ్చిన మూడో చిత్రం ‘పుష్ప’ నేడు (శుక్రవారం) థియేటర్లలో విడుదలైంది. ఇప్పటి వరకూ ప్రేమకథలతో ట్రెండ్సెట్ చేసిన వీరిద్దరూ తొలిసారి ఊర మాస్గా ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో ‘పుష్ప’తో ప్రేక్షకులను మెప్పించారు.తరువాయి

Pushpa: బన్నీపై నాకున్న ప్రేమని ‘పుష్ప’లో చూస్తారు
ఒక దర్శకుడు హీరోని ప్రేమిస్తే ఆ సినిమా ఎలా ఉంటుందో ఇందులో చూస్తారన్నారు అల్లు అర్జున్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘పుష్ప’. రష్మిక నాయిక. సుకుమార్ దర్శకత్వం వహించారు. ముత్తం శెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.తరువాయి

Pushpa: ‘పుష్ప’ కోసం మూడేళ్లు అడవుల్లోనే!
‘‘చేసే ప్రతీ సినిమా అంతకుముందు చేసిన కథలతో ఏమాత్రం సంబంధం లేనిదై ఉంటుంది. అందుకే ప్రతీ చిత్రమూ మాకో కొత్త రకమైన సవాల్ని విసరుతోంది. ‘పుష్ప’ని ఎక్కువగా అడవుల్లోనే తెరకెక్కించినా... అందులోనూ కొత్తగా అడవుల్ని సృష్టించాం. ఈ ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోతుంద’’న్నారు ప్రొడక్షన్ డిజైనర్ ద్వయం రామకృష్ణ - మోనిక. భార్యాభర్తలైన ఈ జోడీ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకి పనిచేసింది. ‘రంగస్థలం’ తర్వాత మరోసారి సుకుమార్తో కలిసి ‘పుష్ప’...తరువాయి

Rashmika: ‘మీ ఓవరాక్టింగ్ చూడలేకపోతున్నాం..’ నెటిజన్ కామెంట్కి రష్మిక స్ట్రాంగ్ కౌంటర్
తన ప్రవర్తనపై కామెంట్ చేసిన ఓ నెటిజన్కు రష్మిక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘జీవితంలో నువ్వు ఏం సాధించావ్?’’ అని ప్రశ్నించారు. ప్రస్తుతం రష్మిక ‘పుష్ప’ ప్రమోషన్స్లో ఫుల్ బిజీగా పాల్గొంటున్న విషయం తెలిసిందే....తరువాయి

Allu Arjun: కెరీర్లోనే పుష్ప ప్రత్యేకమైంది
ఎప్పుడూ స్టైల్గా కనిపించే అల్లు అర్జున్ ఒక్కసారిగా తన అవతారాన్నే మార్చేశారు. అదంతా ‘పుష్ప’రాజ్ మహిమే! సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’... అల్లు అర్జున్లోని మాస్ అవతారాన్ని డిమాండ్ చేసింది. ‘నా దృష్టిలో ఇది ఊర మాస్ కాదు, నేల మాస్’ అంటున్నారు అల్లు అర్జున్.తరువాయి

Allu Arjun:‘పుష్ప’ ట్రైలర్కి ముహూర్తం
ఒక పక్క ప్రత్యేక గీతం చిత్రీకరణ సాగుతోంది. మరోపక్క ప్రచారాన్ని హోరెత్తించే పనిలో పడింది చిత్రబృందం. ‘పుష్ప’ ట్రైలర్ డిసెంబర్ 6న విడుదల కాబోతోంది. ఆ విషయాన్ని సినీ వర్గాలు సోమవారం ప్రకటించాయి. అల్లు అర్జున్ - సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రమిది.తరువాయి

Pushpa: పుష్పరాజ్ అడ్డా.. మీరూ ఓ లుక్కేయండి..!
ఐకాన్స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘పుష్ప’. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రచారాన్ని షురూ చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే మూడుతరువాయి

Pushpa: నీ చూపులపైనే.. రెప్పలు వేసి కప్పేస్తావే
‘‘నిను చూస్తూవుంటే కన్నులు రెండు తిప్పేస్తావే... నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే’’... ఎక్కువ మంది అబ్బాయిల కాలర్ ట్యూన్గా మారిపోయాయీ వాక్యాలు. ‘‘చూపే బంగారమాయెనే.. శ్రీవల్లీ... మాటే మాణిక్యమాయెనే’’... ఎక్కువ మంది అమ్మాయిల రింగ్ ట్యూనై పల్లవిస్తోంది ఈ పాట. అల్లుఅర్జున్ కథానాయకుడిగా, రష్మిక మందాన నాయికగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప’ చిత్రంలోని ఈ గీతం యువతరువాయి

Pushpa: చూపే బంగార మాయెనే
శ్రీవల్లి కోసం పాటందుకున్నాడు పుష్పరాజ్. ఆమె అందానికి ముగ్ధుడయ్యాడో ఏమో... ‘చూపే బంగారమయనే శ్రీవల్లి... మాటే మాణిక్యమాయనే...’ అంటూ తన గొంతు విప్పాడు. మరి ఆ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియాలంటే ‘పుష్ప’ చూడాల్సిందే. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రమిది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ నిర్మిస్తున్నారు....తరువాయి

Rashmika Mandanna: ఆ నటి బయోపిక్లో నటించాలనుంది!
తెలుగు, తమిళంతోపాటు ఇటీవలే బాలీవుడ్లో అడగుపెట్టి వరుస చిత్రాలు చేస్తూ బిజీ అయిపోయింది రష్మిక మందన. ఇటీవల కాలంలో బాలీవుడ్ నుంచి మొదలుకొని టాలీవుడ్ వరకు బయోపిక్ల హవా కొనసాగుతోంది. ఇదే విషయంపై ‘ఎవరి బయోపిక్లో నటించాలని ఉంది’ అని ఓ ఇంటర్వ్యూలో రష్మికి ప్రశ్న ఎదురైంది.తరువాయి

Pushpa: యాక్షన్ సీన్ల కోసం అంత ఖర్చా?
‘తగ్గేదే లే’ అంటూ ఊరమాస్ గెటప్లో ‘పుష్పరాజ్’గా అలరించేందుకు సిద్ధమవుతున్నారు అల్లు అర్జున్. ఆయన కథానాయకుడిగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. రష్మిక కథానాయిక. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలో బన్ని ఎర్ర చందనం స్మగ్లర్గా కనిపించనున్నారుతరువాయి

ఆ చిత్రాల రికార్డులను బీట్ చేసిన ‘పుష్ప’ టీజర్
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన కథానాయికగా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 7న చిత్రానికి సంబంధించి పుష్పరాజ్ పాత్రని పరిచయం చేస్తూ చిత్రబృందం టీజర్ని విడుదల చేశారు.తరువాయి

స్టైలిష్ స్టార్ బన్ని.. ఇక నుంచి ఐకాన్ స్టార్
ఇక నుంచి అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ కాదు.. ఐకాన్ స్టార్ అని డైరెక్టర్ సుకుమార్ అన్నారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రష్మిక కథానాయిక. ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.తరువాయి

స్టార్ హీరోయిన్స్ కలుస్తున్నారా..?
స్టార్ హీరోల సరసన నటిస్తూ.. వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు నటి పూజాహెగ్డే. ప్రస్తుతం ఆమె ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో మాంచి విజయాన్ని అందుకున్న రష్మిక ప్రస్తుతం...తరువాయి

ఎన్టీఆర్ సరసన కియారా అడ్వాణీ?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. తారక్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘అరవింద సమేత’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ రానున్న రెండో చిత్రం కావడంతో సినీ ప్రియులు సైతం ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే, తారక్ సరసన కథానాయికగా ఎవరు సందడి...తరువాయి

రష్మిక వంట.. ఉపాసన ఫిదా..!
తన కమ్మనైన వంటతో నటి రష్మిక.. ఉపాసన కొణిదెలను ఫిదా చేశారు. ఫిట్నెస్, ఆరోగ్యం ప్రధానాంశాలుగా ఉపాసన నిర్వహిస్తున్న వెబ్సైట్.. ‘యువర్ లైఫ్’. అతిథి సంపాదకురాలిగా వ్యవహరించిన సమంత కొన్నిరోజుల క్రితం ఫిట్నెస్ విషయంలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తల గురించి అభిమానులతో...తరువాయి

‘పుష్ప’ రాజ్ వచ్చేస్తున్నాడు..!
అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లాక్డౌన్ కారణంగా కొన్నినెలలపాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని పలు అటవీ ప్రాంతాల్లో ‘పుష్ప’ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది...తరువాయి

పట్టాలెక్కనున్న శర్వానంద్-రష్మిక కాంబో
శర్వానంద్-రష్మిక కలిసి త్వరలో ఓ సినిమా కోసం కలిసి పనిచేయనున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించనున్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం శర్వానంద్, రష్మికతోపాటు ఇతర చిత్రబృందం తిరుమల శ్రీవారి ...తరువాయి

సాగర తీరాన రష్మిక కసరత్తులు
అందం, అభినయంతో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న కథానాయిక రష్మిక. సాధారణం సెలబ్రిటీలు జిమ్, ఇళ్లలో కసరత్తులు చేస్తుంటారు. లేకపోతే పచ్చని చెట్ల మధ్య వ్యాయామం చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. నటి రష్మిక సముద్రం ఒడ్డుకు జిమ్ పరికరాలు ఎత్తుకెళ్లి.. అక్కడ వర్కౌట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోలు, ఫొటోల్నితరువాయి

‘పుష్ప’ విలన్.. స్టార్ నటుడు క్లారిటీ..!
అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘పుష్ప’ చిత్రం గురించి స్టార్ నటుడు మాధవన్ క్లారిటీ ఇచ్చారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఎర్రచందనం దుంగల స్మగ్లర్గా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలో మాధవన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారంటూ గత కొన్నిరోజులుగా...తరువాయి

విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక..!
‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో నటించి క్యూట్ పెయిర్గా పేరు తెచ్చుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ, నటి రష్మిక. ఈ రెండు చిత్రాల్లో విజయ్-రష్మిక మధ్య ఉన్న కెమిస్ట్రీని చూసి చాలామంది వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనుకున్నారు. అయితే తమ మధ్య మంచి స్నేహబంధం మాత్రమే ఉందని చాలా సందర్భాల్లో...తరువాయి

రష్మికను పెళ్లి చేసుకోవాలంటే ఇదే ప్రక్రియ!
‘ఛలో’తో తెలుగు తెరకు పరిచయమై.. ‘గీతా గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’తో అభిమానుల్ని సొంతం చేసుకున్న కథానాయిక రష్మిక. త్వరలో ఆమె పలు క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో వస్తోన్న ‘పుష్ప’లో నటిస్తున్నారు. కార్తి చిత్రం ‘పొగరు’తోతరువాయి

సోషల్ లుక్: రకుల్ ధ్యానం.. శిక్షణలో శ్రుతి
లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన సినీ నిర్మాణ పనులు ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. షూటింగ్స్ లేకపోవడంతో గతకొంతకాలం నుంచి ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు ఇప్పుడు ముఖానికి రంగులద్దుకుని కెమెరా ముందుకు వస్తున్నారు. తాజాగా బిగ్బి అమితాబ్ బచ్చన్ ‘కౌన్బనేగా కరోడ్పతి’...తరువాయి

లాక్డౌన్లో చాలా భయపడ్డా: రష్మిక
అభద్రతా భావాల్ని పక్కనపెట్టి స్వేచ్ఛగా జీవించమని కథానాయిక రష్మిక అభిమానులకు సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్క వ్యక్తికి ఈ ఫీలింగ్ ఉంటుందని, దాన్ని అధిగమించాలని ఆమె ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ చేశారు. ‘అభద్రతా భావానికి గూగుల్లో అర్థం వెతికితే... నమ్మకం కోల్పోవడం అని చూపిస్తుంది....తరువాయి

దొంగతనం చేశా.. మహిళ వెంటపడింది: రష్మిక
చిన్నతనంలో మామిడి కాయలు దొంగతనం చేశానని కథానాయిక రష్మిక చెప్పారు. ఈ అల్లరి పిల్ల చెట్టు ఎక్కి కాయలు కోస్తుండగా యజమాని చూసి వెంటపడిందట. తాజాగా రష్మిక ట్విటర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. రొటీన్ ప్రశ్నలు అడగొద్దని, నటన గురించి ప్రశ్నించొద్దని ముందే.......తరువాయి

దేవుడు ఎదురైతే రష్మికకు భర్తను చేయమంటా!
‘ఛలో’తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన కన్నడ ముద్దుగుమ్మ రష్మిక. ఆపై ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న ఆమె ప్రస్తుతం అల్లు అర్జున్కు జంటగా నటిస్తున్నారు. సుకుమార్-బన్నీ కాంబినేషన్లో రాబోతున్న ‘పుష్ప’ సినిమాలో.....తరువాయి

బన్ని అభిమానులకు సర్ప్రైజ్ రెడీ!
అల్లు అర్జున్ అభిమానులకు శుభవార్త. ఆయన కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ కోసం వేచి చూస్తున్న బన్ని అభిమానులకు త్వరలోనే ఓ సర్ప్రైజ్ రానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్తరువాయి

సామ్ నెం.1.. సంజన నెం.2.. సింధు నెం.3..!
అందం, నైపుణ్యం.. దీనికి తోడు కొంచెం స్మార్ట్నెస్ కలిసిన సెలబ్రిటీలు వీరు. వీరి ప్రతిభ ప్రజలు వారిని మెచ్చి, ఓట్లు వేసేలా చేసింది. 2019 ‘హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమన్’ జాబితాను విడుదల చేశారు. బ్యూటీ సమంత ఈ ఏడాది అగ్ర స్థానాన్ని దక్కించుకున్నారు. 2018లో ఆమె ఈ జాబితాలో....తరువాయి

కమ్బ్యాక్ రష్మిక అంటోన్న నెటిజన్లు
అందం, అభినయం, చిలిపితనం కలగలిసిన నటి రష్మిక. సినిమాలు, వాటి ప్రమోషన్స్తో బిజీగా ఉన్నప్పటికీ ట్విటర్ వేదికగా తన అభిమానులతో చేరువగానే ఉంటుంది ఈ చిన్నది. తాజాగా పలువురు అభిమానులు ట్విటర్ వేదికగా కమ్బ్యాక్ రష్మిక అని హ్యాష్ట్యాగ్తో పలు ట్వీట్లు పెట్టారు. అభిమానులు పెట్టిన ట్వీట్లకుతరువాయి

‘సూర్యుడివో.. చంద్రుడివో..’ పూర్తి పాట చూశారా
అగ్ర కథానాయకుడు మహేశ్బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని మరోపాట వీడియో విడుదలైంది. ఇందులోని ‘సూర్యుడివో చంద్రుడివో..’ అనే పూర్తి పాట యూట్యూబ్లో వచ్చేసింది. పల్లెటూరి అందాలతో పాట విజువల్స్ చక్కగా ఉన్నాయి. ఈ గీతాన్ని బి. ప్రాక్ ఆలపించారు.....తరువాయి

‘మైండ్బ్లాక్’ వచ్చేసింది..!
సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించి.. ‘బాక్సాఫీస్కా బాప్’ అని అభిమానులతో పిలిపించుకున్న మహేశ్ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వం తెరకెక్కిన ఈ సినిమాలో మహాశ్ నటనను చూసిన సినీ ప్రియులు, సూపర్స్టార్ అభిమానులు...తరువాయి

‘సరిలేరునీకెవ్వరు’ స్పెషల్ ప్రోమో చూశారా
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్బాబు కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సైతం రాబట్టినట్లు చిత్రనిర్మాణ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే....తరువాయి

‘భీష్మ’ కలెక్షన్ల వర్షం
టాలీవుడ్ నటుడు నితిన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నితిన్కు జంటగా రష్మిక నటించారు. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సినీ ప్రియుల నుంచి మంచి టాక్ను సొంతం చేసుకుంది. నాన్స్టాప్ కామెడీతో ఫుల్టైం ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కిన...తరువాయి

నితిన్ పెళ్లి.. బన్నీ ట్వీట్
టాలీవుడ్ కథానాయకుడు నితిన్ త్వరలో తన స్నేహితురాలు షాలినీ మెడలో మూడు ముళ్లు వేయనున్న విషయం తెలిసిందే. అయితే ఆయన కథానాయకుడిగా నటించిన ‘భీష్మ’ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్...తరువాయి

శ్రీవారి సేవలో ‘భీష్మ’
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కథానాయకుడు నితిన్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన నితిన్కు తితిదే అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు.అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.తరువాయి

రివ్యూ: భీష్మ
నితిన్ విజయాల బాట పట్టినట్టే పట్టి మళ్లీ పరాజయాల్లో కూరుకుపోయాడు. ‘అఆ’ చిత్రంతో కథానాయకుడిగా ఆయన స్థాయి పెరిగిపోయింది. మరో దశలోకి ఆయన కెరీర్ వెళుతుందని ఆశపడ్డారంతా. కానీ ఆ తర్వాత నటించిన ‘లై’, ‘చల్ మోహన్ రంగా’, ‘శ్రీనివాసకళ్యాణం’తో నితిన్ వరుస పరాజయాల్ని చవి చూడాల్సి వచ్చింది...తరువాయి

నాగశౌర్య ఇచ్చిన కారును అమ్మలేదు
‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమై.. మొదటి సినిమాతోనే థియేటర్లో ప్రేక్షకులతో నవ్వులు పూయించిన దర్శకుడు వెంకీ కుడుముల. ఈ సినిమాతో టాలీవుడ్ యువకథానాయకుడు నాగశౌర్యకు బ్లాక్బస్టర్ విజయాన్ని అందించడంతోపాటు మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నారు వెంకీ...తరువాయి

కెరీర్ విషయంలో బాధపడ్డా : నితిన్
వరుసగా తాను నటించిన మూడు సినిమాలు ఫ్లాప్ కావడంతో కెరీర్ విషయంలో కొన్నిసార్లు బాధపడ్డానని అంటున్నారు యువ కథానాయకుడు నితిన్. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నితిన్కు జంటగా రష్మికగా నటించారు. ఫిబ్రవరి 21న...తరువాయి

వాళ్లే నా పంచప్రాణాలు: నితిన్
అదృష్టం అవగింజంత ఉంటే.. దురదృష్టం దుబ్బకాయంత ఉంది అంటూ ఆ దురదృష్టాన్ని బద్దలుకొట్టేందుకు ‘భీష్మ’గా అభిమానుల ముందుకు వస్తున్నాడు నితిన్. ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. నితిన్ సరసన రష్మిక కనిపించనుంది. సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మణిశర్మ కుమారుడు మహతి సంగీతం అందించారు. ఇప్పటికే పాటలు అభిమానులను బాగాతరువాయి

నితిన్ ‘భీష్మ’ ట్రైలర్ చూశారా?
నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘భీష్మ’. రష్మిక కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర ట్రైలర్ను...తరువాయి

అభిమానులనుద్దేశిస్తూ రష్మిక ట్వీట్
తన అభిమానులనుద్దేశిస్తూ యువ కథానాయిక రష్మిక సోషల్మీడియా వేదికగా ఓ ట్వీట్ పెట్టారు. కన్నడలో తెరకెక్కిన ‘కిర్రాక్పార్టీ’ చిత్రంతో వెండితెరకు కథానాయికగా పరిచయమైన ఆమె ఆ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ‘కిర్రాక్పార్టీ’ చిత్రం తర్వాత టాలీవుడ్, కన్నడ సినిమాల్లో నటిస్తూ బిజీగా లైఫ్ను లీడ్ చేస్తుంది...తరువాయి

నితిన్ సీక్రెట్ కనిపెడతా..!
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో కొత్త ఏడాదిలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు నటి రష్మిక. ప్రస్తుతం ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘భీష్మ’. నితిన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. నాగ వంశీ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది..తరువాయి

‘భీష్మ’ లైఫ్ స్టోరీ ఇదే
‘భీష్మ’ లైఫ్ స్టోరీ ఇదే అని అంటున్నారు నటి రష్మిక. ఈ మేరకు ఆమె నితిన్కు సంబంధించిన ఓ వీడియోను ట్విటర్ వేదికగా షేర్ చేశారు. నితిన్, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు...తరువాయి

నితిన్కు సారీ చెప్పిన రష్మిక..
ప్రముఖ నటి రష్మిక నితిన్కు సారీ చెప్పారు. మరోవైపు రష్మికే తన ఫేవరెట్ అని అంటున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నితిన్కు జంటగా రష్మిక నటించారు. శనివారంతో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ నేపథ్యంలోతరువాయి

‘సరిలేరు నీకెవ్వరు’లో మరిన్ని కామెడీ సీన్లు
టాలీవుడ్ సూపర్స్టార్ అభిమానులు పండుగ చేసుకోనున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం రూ.200 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మహేశ్ మేనరిజమ్కు అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ యాడ్ అవ్వడంతో ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్ను...తరువాయి

రూ1.5 కోట్లకు పన్ను కట్టని రష్మిక..!
ప్రముఖ నటి రష్మిక ఇంట్లో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు జరిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు కొన్ని రోజుల క్రితం కర్ణాటకలోని రష్మిక స్వస్థలం విరాజ్పేట్లోని నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో వారు లెక్కతేలని రూ.25 లక్షల సొమ్ముతోపాటు రూ3.94 కోట్లు విలువ...తరువాయి

ఐటీ తనిఖీలు జరిగింది రష్మిక తండ్రి ఆస్తిపై..!
ఐటీ శాఖ అధికారులు తనిఖీలు జరిపింది కథానాయిక రష్మిక ఆదాయంపై కాదని, ఆమె తండ్రి ఆస్తిపై అని నటి మేనేజర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఆయన తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో అన్నారు. కొన్ని రోజుల క్రితం కర్ణాటకలోని రష్మిక స్వస్థలం విరాజ్పేటెలోని నివాసంలో ఐటీ ......తరువాయి

సరిలేరు.. సరికొత్త రికార్డులు..!
సూపర్స్టార్ మహేశ్బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బాక్సాఫీసు వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం స్వదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ విశేషమైన వసూళ్లు రాబడుతోంది. తొలి వారంలో ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా రాబట్టి... నాన్-బాహుబలి రికార్డును.....తరువాయి

రెస్పాన్స్ మామూలుగా లేదు: అనిల్ రావిపూడి
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోందని, చెప్పినట్లే బొమ్మదద్దరిల్లిందని దర్శకుడు అనిల్ రావిపూడి ఆనందం వ్యక్తం చేశారు. సూపర్స్టార్ మహేశ్బాబు కథానాయకుడిగా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. హైదరాబాద్లోని శ్రీ రాములు థియేటర్లో.....తరువాయి

మా నాన్న సినిమాలన్నీనా ఫేవరెట్టే: సితార
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు గారాలపట్టీ సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్యా.. వీరిద్దరు కలిసి ‘A&S’ పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరు ‘సరిలేరు నీకెవ్వరు’ హీరోయిన్ రష్మికను సరదాగా ఆటపట్టించారు....తరువాయి

విజయశాంతిని ఒప్పించడం చాలా కష్టమైంది
టాలీవుడ్లో మా సినిమాల్ని చూస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. మరి బాలీవుడ్, హాలీవుడ్కు వెళ్లడం ఎందుకు? అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘పటాస్’, ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’ వంటి హిట్లతో జోరుమీదున్న ఆయన దర్శకత్వం వహించిన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’.......తరువాయి

మహేశ్ను టార్గెట్ చేసిన రష్మిక ఫ్యామిలీ..!
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబును రష్మిక, ఆమె ఫ్యామిలీ టార్గెట్ చేశారట. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. మహేశ్బాబు కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక కథానాయిక..తరువాయి

బాబోయ్.. విజయ్ దేవరకొండ ఎంట్రీ అదుర్స్
మార్కెట్లో వాడి ఫాలోయింగ్ చూస్తుంటే పిచ్చేకేస్తోంది అని ఓ సినిమాలో హీరోని ఉద్దేశిస్తూ విలన్ చెప్పే డైలాగ్ ప్రస్తుతం టాలీవుడ్లో ఓ యువ కథానాయకుడికి సరిపోతోంది. ఇంతకీ ఆ హారో ఎవరంటే.. విజయ్ దేవరకొండ. ‘గీత గోవిందం’తో క్లాస్ అభిమానులను, ‘అర్జున్ రెడ్డి’తో మాస్ అభిమానులను..తరువాయి

మెరుపుల్ మార్పుల్
కాలాన్ని గిర్రున తిప్పుదాం. పదేళ్ల వెనక్కి వెళ్దాం. ఏదో ఇండియన్ ప్రిమియర్ లీగ్ అన్నారు.. ఆటగాళ్ల వేలం అన్నారు! ఆ.. ఏముంటుందిలో ఈ వేలంలో అనుకున్నారంతా! అయితే నాటి ఆ వేలం.. దేశాల మధ్య సరిహద్దుల్ని చెరిపేసింది. జట్ల మధ్య తేడా లేకుండా చేసింది. సహచరుల్ని ప్రత్యర్థులుగా.. ప్రత్యర్థుల్ని సహచరులుగా మార్చేసింది. ఆటను మార్చింది. దాన్ని నేర్చుకునే, ఆడే తీరునూ మార్చింది. ఆటగాళ్ల జీవితాల్నీ మార్చింది. కూటికి లేని వాళ్లను కోటీశ్వరుల్ని చేసింది. సామాన్యూలనూ సచిన్, కోహ్లీలతో ఆడేలా చేసింది...తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- చినుకుల్లో కురులు జాగ్రత్త!
- ముఖారవిందానికి లోలాకుల అందం...
- అందుకే ఇవి రోజూ వద్దు!
- కొత్త కళ వచ్చేస్తోందే బాలా...
- వధువులూ.. ఈ పొరపాట్లు చేయకండి!
ఆరోగ్యమస్తు
- వెనిగర్ని రోజూ తీసుకుంటే..
- ఇమ్యూనిటీని పెంచే మువ్వన్నెల పదార్థాలు!
- పైల్స్ సమస్యకు పరిష్కారమేమిటి?
- హాయిగా నిద్రపోండిలా!
- నెల తప్పాక బ్లీడింగ్.. ఎందుకిలా?
అనుబంధం
- దూరం పెంచుకోవద్దు..
- పిల్లలకు గాంధీగిరి పాఠాలు
- Parenting Tips: పిల్లల్ని ఈ విషయాల్లో బలవంతం చేయద్దు!
- వానల్లో ఏం వేద్దాం!
- మీరే హీరోలు..
యూత్ కార్నర్
- 18 ఏళ్లలో 70 దేశాలు చుట్టింది
- Entrepreneur: అమ్మ షుగర్ సమస్య.. ఇప్పుడెంతోమందికి దారి చూపిస్తోంది!
- సమస్యలే... వ్యాపార అవకాశాలయ్యాయి!
- అవమానిస్తే... వ్యాపారవేత్తగా ఎదిగింది
- ఆమె లక్ష్యం అంతరిక్షం
'స్వీట్' హోం
- వీటిలో వండితే రుచి, ఆరోగ్యం!
- గజిబిజి సమస్య ఉండదిక!
- వర్షాకాలంలో వెండి ఆభరణాలు పదిలమిలా..!
- స్టడీ టేబుల్ కోసం...
- ప్రేమ.. పర్యావరణహితంగా..
వర్క్ & లైఫ్
- కట్టడాలకు ఊపిరిపోస్తాం!
- మీకీ విషయాల్లో స్వేచ్ఛ ఉందా?
- అభిమానం.. అరచేతిలో..!
- సమస్యేదైనా సరే.. ‘ఆత్మహత్యే’ పరిష్కారం కాదు..!
- సహోద్యోగులతో సరిపడకపోతే..