బ్రేకింగ్
23 May 2022 | 21:26 IST
దిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్
దిల్లీ: దేశ రాజధాని దిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)గా వినయ్ కుమార్ సక్సేనా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. ఈయన ప్రస్తుతం భారత ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఛైర్మన్గా ఉన్నారు. వ్యక్తిగత కారణాలతో ఇంతకుముందు ఎల్జీగా పనిచేసిన అనిల్ బైజల్ ఇటీవల అకస్మాత్తుగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
- 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
- ఖమ్మంలో నటుడు వెంకటేశ్ కుమార్తె ప్రచారం
- జగన్ కోసం.. ఎంతకైనా దిగజారుతా
- ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ తప్పనిసరి
- సన్రైజర్స్పై సూర్యప్రతాపం
- 8 ఏళ్ల ప్రేమ.. వివాహమైన వెంటనే పారిపోయిన భర్త
- హైదరాబాద్లో ఆ ఏడు ప్రాంతాలు హీట్ ఐలాండ్లు
- నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
- 1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు