బ్రేకింగ్

breaking
23 May 2022 | 21:26 IST

దిల్లీ నూతన లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా వినయ్‌ కుమార్‌

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ నూతన లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జీ)గా వినయ్‌ కుమార్‌ సక్సేనా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. ఈయన ప్రస్తుతం భారత ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. వ్యక్తిగత కారణాలతో ఇంతకుముందు ఎల్జీగా పనిచేసిన అనిల్‌ బైజల్‌ ఇటీవల అకస్మాత్తుగా  రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని

తాజా వార్తలు