బ్రేకింగ్
07 May 2024 | 11:28 IST
జనం గురించే ఆలోచించే వ్యక్తి పవన్: చిరంజీవి
హైదరాబాద్: తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం పవన్ కల్యాణ్ది అని ప్రముఖ సినీనటుడు చిరంజీవి అన్నారు. జనసేన గెలుపు కోరుతూ ఆయన ఎక్స్(ట్విటర్) వేదికగా వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘‘ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏమైనా చేయాలనుకుంటారు. కానీ పవన్ కల్యాణ్ తన సొంత సంపాదనను కౌలు రైతులు, జవాన్ల కోసం ఖర్చు పెట్టాడు. సినిమాల్లోకి తను బలవంతంగా వచ్చాడు. రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంగా వచ్చాడు. అన్యాయాన్ని ఎదిరించేందుకు, జనం కోసం జన సైనికుడయ్యాడు’’ అని చిరంజీవి తెలిపారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- రాశిఫలం (మే 19 - మే 25)
- విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
- తప్పు చేశాను.. వాడే లేకపోతే ఈ నరకం ఉండదు కదా!
- భళి భళిరా బెంగళూరు
- కూటమే కొడుతుంది!
- ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: విరాట్
- కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
- జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు
- వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)