బ్రేకింగ్
17 Apr 2024 | 18:39 IST
ఎంత దెబ్బతీస్తే అంత బలపడతాం: పవన్
పెడన: తమ పార్టీ అభ్యర్థులను వైకాపా ఎందుకు మార్చిందో చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. పెడనలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో పవన్ పాల్గొని ప్రసంగించారు. మత్స్యకారుల పొట్ట కొట్టేందుకు జీవో 217 తెచ్చారని విమర్శించారు. మత్స్యకారుల సంపద పెరిగేలా భాజపా మేనిఫెస్టో తీసుకొస్తుందని, దాన్ని కచ్చితంగా అమలయ్యేలా చూస్తామని చెప్పారు. కూటమికి ఎన్ని సమస్యలు సృష్టించినా ధీటుగా ఎదుర్కొంటామని, ఎంత దెబ్బతీస్తే అంత బలపడతామని అన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
- సీఎం రేవంత్కు నోటీసులు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
- ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
- జనసేన పోటీలో లేనిచోట స్వతంత్రులకు ‘గాజు గ్లాసు’ గుర్తు
- తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
- ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
- పలువురు తెదేపా నాయకులపై సస్పెన్షన్ వేటు
- సైబర్ నేరగాళ్లు రూ.1.10 కోట్లు కొట్టేశారు.. పోలీసులు 25 నిమిషాల్లోనే రప్పించారు
- ఇక్కడ ఓటు అడగడానికి మీకెంత ధైర్యం రా?