డిజిటల్ యుగంలో ప్రాధాన్యం ఎక్కువగా పెరిగింది. సోషల్ మీడియాను అనుసరిస్తూ ఆడపడుచులు ఇతరుల సహాయం లేకుండానే చక్కగా వివిధ రకాల వ్రతాలు, నోములు చేస్తున్నారు. కొంతకాలం పాటు ప్రాధాన్యం తగ్గింది. కానీ ఇప్పుడు గొప్పలకు పోయి కూడా చాలామంది నోములు నోచుకుంటున్నారు. భక్తి అనేది ఎప్పుడూ ఉంది. కానీ, పాటించే పద్ధతులు మారుతున్నాయి. చివరగా.. మనస్ఫూర్తిగా ఒక చిన్న ఆకు పెట్టినా ఆ దేవి మనల్ని చల్లగా చూస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ధన్యవాదాలు.
Sriveni