పాపం ఆఖరికి మన దేశానికి పతకాలు తెచ్చిన క్రీడాకారులకు కూడా వేధింపులు తప్పడం లేదు. రాను రాను మరింత దిగజారిపోయే పరిస్థితికి వచ్చింది. మన దేశ గౌరవానికి కూడా ఇది మంచిది కాదు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఎవరైతే వేధింపులకు పాల్పడ్డారో వారిని పౌర సమాజానికి తెలిసేలా కఠినంగా శిక్షించాలి. అప్పుడు మిగతా వారికి పరువు పోతుందేమోనన్న భయం ఉంటుంది. ప్రభుత్వం ఈ అంశాన్ని కఠినంగా తీసుకోవాలి. ఇంత దారుణం జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కావడం లేదు.
Jaanu