భయం లేకుండా పరీక్షలు రాయాలని భరోసా కల్పించాలి.
ముందు రోజు జరగనున్న పరీక్షకు ప్రణాళిక అమలు చేసుకోవాలని సూచించాలి.
మార్కుల విషయంలో ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలి.
తొలిసారి పరీక్షలు అన్న టెన్షన్ పడకూడదని సూచించాలి.
పరీక్షలో ముందుగా ప్రశ్న పత్రం ప్రశాంతంగా చదివి రాయమని తెలపాలి.
పరీక్షల వేళలో పిల్లలకు మంచి పోషకాహారం అందించాలి.
పరీక్షల వేళలో టీవీ, సెల్ ఫోన్లను పిల్లలకు దూరంగా ఉంచాలి.
ఎస్. మంజుల