బ్రేకింగ్

వివేకా హత్య కేసు.. ఆ ఐదుగురికి CBI కోర్టు సమన్లు
[13:59]హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ హైదరాబాద్ సీబీఐ కోర్టులో ప్రారంభమైంది. ఈ కేసులో ప్రధాన, అనుబంధ ఛార్జిషీట్లను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. వివేకా హత్య కేసుకు ఎస్సీ/01/2023 నంబర్ కేటాయించింది. కేసుకు సంబంధించిన నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్, ఉమాశంకర్, దస్తగిరి, శివశంకర్ రెడ్డికి సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 10న విచారణకు రావాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కడప నుంచి హైదరాబాద్ సీబీఐ కోర్టుకు కేసు బదిలీ అయిన విషయం తెలిసిందే.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- UNSC: రష్యా చేతికి యూఎన్ఎస్సీ పగ్గాలు.. ‘చెత్త జోక్’గా పేర్కొన్న ఉక్రెయిన్!
- US Man: అతడికి డబ్బు ఖర్చుపెట్టడమంటే అలర్జీ అట..!
- LSG vs DC: బ్యాటింగ్లో మేయర్స్.. బౌలింగ్లో మార్క్వుడ్.. దిల్లీపై లఖ్నవూ సూపర్ విక్టరీ
- America: అమెరికాలో విరుచుకుపడిన టోర్నడోలు.. 10 మంది మృతి
- Saeed Rashed: నాలుగేళ్ల కుర్రాడు.. రికార్డు సృష్టించాడు
- ChatGPT: చాట్జీపీటీపై నిషేధం విధించిన ఇటలీ..
- Rishi Sunak: భార్య కోసమే కొత్త బడ్జెట్ పాలసీ.. రిషి సునాక్పై విమర్శలు
- Chandrababu: చాలా మంది వైకాపా ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు: చంద్రబాబు
- PM CARES Fund: పీఎం సహాయ నిధికి మరో రూ.100 కోట్లు
- Rolex: ఒకే స్టేజ్పై విక్రమ్ - రోలెక్స్.. సినిమా ఫిక్స్ చేసిన లోకేశ్