బ్రేకింగ్
24 Apr 2024 | 15:23 IST
భారాస 2 ఎంపీ సీట్లు గెలిస్తే మంత్రి పదవికి రాజీనామా: కోమటిరెడ్డి
నల్గొండ: నల్గొండ జిల్లాకి తీరని అన్యాయం చేసిన కేసీఆర్.. ఇవాళ ఏ ముఖం పెట్టుకుని మిర్యాలగూడకి వస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రశ్నించారు. నిత్యం కాంగ్రెస్పై విమర్శలు చేసే కేసీఆర్.. పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం రెండు స్థానాల్లోనైనా గెలవాలన్నారు. భారాస రెండు సీట్లు గెలిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
- సాయిధరమ్ తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
- ప్రత్యర్థుల ఆత్మీయ పలకరింపు..!
- హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
- ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
- నా అల్లుడి మాటల వెనుక కుట్ర: మంత్రి అంబటి రాంబాబు
- వద్దంటే.. ఆ విషయం మా ఇంట్లో చెప్తానని బెదిరిస్తున్నాడు..!
- కోల్కతా నం.1
- పెళ్లైన నాలుగు రోజులకే.. నవ వధువును ఇంటికి పంపిన వరుడు