బ్రేకింగ్
09 May 2024 | 12:09 IST
న్యాయం గెలుస్తుందా.. నేరం గెలుస్తుందా?: షర్మిల
పులివెందుల: ఎంపీగా అవినాష్రెడ్డి కడప స్టీల్ కోసం ఒక్క ఉద్యమం కూడా చేయలేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. పులివెందులలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. ‘‘హత్యలు చేయడానికే అధికారం వాడుకుంటున్నారు. అవినాష్ నిందితుడని సీబీఐ చేసిన ఆరోపణల ప్రకారమే మాట్లాడుతున్నాం. బాబాయిని చంపిన హంతకులనే సీఎం కాపాడుతున్నారు. జగన్కు అధికారమిచ్చింది ఆయన్ను కాపాడటానికేనా? ఒకప్పుడు అన్న కోసం పాదయాత్ర చేశా... ఇప్పుడు న్యాయం కోసం నిలబడ్డా. న్యాయం గెలుస్తుందా.. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తోంది’’ అని షర్మిల తెలిపారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
- తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
- వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
- ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారు
- బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
- అమ్మానాన్నలే హంతకులయ్యారు
- హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం
- విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
- రూ.5 వేలకు ఓటు అమ్ముకొని సస్పెండైన మంగళగిరి ఎస్సై