బ్రేకింగ్
09 May 2024 | 14:17 IST
వైకాపా ఫ్యాన్ ముక్కలవడం ఖాయం: చంద్రబాబు
కురుపాం: వైకాపా ఫ్యాన్ ముక్కలవడం ఖాయం అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి. దళిత, గిరిజన ద్రోహి.. జలగ జగన్. ఆయన ఓటేసిన వారిని కాటేసే రకం. ఐదేళ్లలో ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? ఏకలవ్య మోడల్ స్కూళ్లను నిర్వీర్యం చేశారు. లేటరైట్ ముసుగులో బాక్సైట్ను దోచుకున్నారు. జగన్ మీ బిడ్డ కాదు.. రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ’’ అని చంద్రబాబు విమర్శించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
- తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
- వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
- ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారు
- బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
- అమ్మానాన్నలే హంతకులయ్యారు
- హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం
- విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
- రూ.5 వేలకు ఓటు అమ్ముకొని సస్పెండైన మంగళగిరి ఎస్సై