Type in English and Give Space to Convert to Telugu
XClose
భాగ్యనగర సిగలో మరో ఐటీ దిగ్గజం చేరుతోంది. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థ యాపిల్- హైదరాబాద్లో తన కేంద్రాన్ని ఆరంభించాలని నిర్ణయించినట్లు తెలిసింది....
తెలంగాణ తెదేపా శాసనసభా పక్ష(టీటీడీఎల్పీ) నేత ఎర్రబెల్లి దయాకరరావు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్లు బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో...
హైదరాబాద్ మహా నగర మేయర్ ఎవరన్న ఉత్కంఠ వీడిపోయింది. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు రెండూ ఇద్దరు యువ నేతలకు దక్కాయి....
సియాచిన్లో టన్నుల బరువున్న మంచుచరియల కింద ఆరురోజుల పాటు కూరుకుపోయి కొనవూపిరితో బయటపడ్డ సైనిక వీరుడు లాన్స్నాయక్ హనుమంతప్ప ఆరోగ్య పరిస్థితి...
‘ప్రపంచమంతా మేల్కొంది. నారాయణఖేడూ మేల్కోవాలి. ఈ ప్రాంతానికి ఒక కొత్త వెలుగు రావాలి. ఇందుకోసం మేధావులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, యువకులు...
వరంగల్ జిల్లా మేడారం జాతరలో మండ మెలిగే పండగ నిర్వహణతో బుధవారం తొలి పూజలు ప్రారంభమయ్యాయి. పదిరోజుల పాటు ప్రకృతిసిద్ధంగా జరిగే ఈ పూజలకు...
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీకి చెందిన మరో శాసనసభ్యుణ్ని అరెస్టు చేసేందుకు తెలంగాణ పోలీసులు సిద్ధమైనట్లు తెలిసింది. గతేడాది ఏప్రిల్లో శాసనమండలి సభ్యుల ఎన్నిక...
ఆర్థిక వనరుల కొరతతో సతమతమవుతున్న రైల్వే... రానున్న బడ్జెట్లో మరోసారి ప్రయాణికులపై ఛార్జీల భారం మోపే దిశగా సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం....
గవర్నర్లు రాష్ట్రాల్లో ‘ఉత్ప్రేరక ప్రతినిధులు’గా వ్యవహరించాలని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. నేరుగా భాగం పంచుకోకుండానే ప్రక్రియలు వేగవంతమయ్యేందుకు, మెరుగుపడేందుకు...
ప్రజల భాగస్వామ్యంతోనే పురపాలన, పట్టణాభివృద్ధి సాధ్యమని పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పంచాయతీ రాజ్ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు....
ప్రభుత్వ ‘కార్పొరేట్’ ఆసుపత్రిగా పేరున్న నిమ్స్లో నిరుపేదలు నిలువునా దోపిడీకి గురవుతున్నారు. మెరుగైన వైద్యం అందుతుందన్న ఆశతో సుదూర ప్రాంతాల...
బియ్యం మిల్లర్లకు తెలంగాణ ప్రభుత్వం ముకుతాడు వేసింది. రొటేషన్ ద్వారా జేబులు నింపుకొంటున్న మిల్లర్లకు చుక్కెదురైంది. రూపాయి ఖర్చు లేకుండా సర్కారు ఇచ్చిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి కొందరు మిల్లర్లు...
‘‘ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన అభివృద్ధి చోదకం(గ్రోత్ ఇంజిన్)గా మారనుంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ నగరమే అత్యుత్తమం కానుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని...
తెలంగాణలో పదవీ విరమణ వయస్సు పెంపుపై ఉద్యోగసంఘాలు ఇప్పుడు దృష్టి సారించాయి. ఇప్పటికే దాదాపు 20 రాష్ట్రాల్లో పదవీవిరమణ వయస్సు 60ఏళ్లు ఉన్నట్టు వివరిస్తూ ఉద్యోగసంఘాల నుంచివచ్చే వినతులన్నింటినీ...
ప్రైవేటు రంగంలో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని వెనకబడిన వర్గాల జాతీయ కమిషన్ (ఎస్సీబీసీ) చేసిన సిఫార్సుపై వివిధ రాజకీయ పక్షాల నుంచి బుధవారం సానుకూల స్పందన వ్యక్తమయింది...
న్యూ హాంప్షైర్లో జరిగిన అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ ప్రాథమిక ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్కు ఎదురుదెబ్బ. డెమోక్రాట్లలో సమీప అభ్యర్థి బెర్నీ శాండర్స్ చేతిలో ఆమె ఓడిపోయారు....
ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రంగంలో పోటీపడాలన్నా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఐసీటీ) పరిజ్ఞానం అవసరమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి...
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల కోసం 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. సికింద్రాబాద్-వరంగల్-హైదరాబాద్, కాజీపేట-సిర్పూర్ కాగజ్నగర్, సిర్పూర్...
రాజధాని అమరావతి నిర్మాణానికి మంగళగిరి మండలం నీరుకొండ గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు ముప్పవరపు స్వరాజ్యమ్మ భూరి విరాళం ప్రకటించారు....
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా జాతర సందర్భంగా బుధవారం నిర్వహించిన గిరిజన దర్బార్కు భారీసంఖ్యలో జనం హాజరయ్యారు....
గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళుతున్న జస్టిస్ ఆర్.సుభాష్రెడ్డికి బుధవారం ఉమ్మడిహైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది....
క్షేత్రస్థాయిలో నెలకొన్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ను రూపొందిస్తామని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. నల్గొండ జిల్లా భువనగిరి, ఆలేరు,...
దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడన ప్రాంతం గురువారం మరింత బలపడే అవకాశాలున్నాయి. ఇప్పటికేకోస్తాపైకి వీస్తున్న శీతల గాలులు రెండు రోజులపాటు ఉంటాయనివాతావరణశాఖ...
హైదరాబాద్ బషీర్బాగ్లోని పాత గాంధీ ఆస్పత్రి ఆవరణలో 5.6 ఎకరాల భూమికి సంబంధించి రద్దయిన లీజును ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్కుమార్ ప్రభుత్వం పునరుద్ధరించడం వల్ల ఖజానాకు రూ.135 కోట్ల నష్టం వాటిల్లిందని...
తెలంగాణలో గత ఏడాది ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం ఫలితాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. నాటిన మొక్కల్లో ఎన్ని మనుగడ సాధించాయనే అంశాలను ఆరా తీస్తోంది. జిల్లాల వారీగా కచ్చితమైన గణాంకాలను...
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) పీహెచ్డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ గురువారం నుంచి హెచ్సీయూ విద్యార్థులు బస్సుయాత్ర చేపట్టనున్నారు...
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా కాకతీయ విశ్వవిద్యాలయ రసాయనశాస్త్ర విభాగం విశ్రాంత ఆచార్యులు టి.రవిప్రసాద్ నియమితులయ్యారు....
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) పాలక మండలి సభ్యునిగా పూర్వ ఏబీవీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డిని నియమించడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నామని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తెలిపారు....
హైదరాబాద్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణ చేపట్టిన ఏకసభ్య న్యాయ సంఘం... ఈ ఘటనపై ప్రజాభిప్రాయాలను తెలుసుకోనుంది....
తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ఆధ్వర్యాన చేపట్టిన ప్రాజెక్టులను అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇటీవల ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న...
కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయ ప్రాంతీయ అభివృద్ధి మండలి కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ ఛైర్మన్గా ముఖ్యమంత్రి కేసీఆర్, ఉపాధ్యక్షుడు, సీఈవోగా విశ్రాంత ఐఏఎస్...
తెలంగాణలో 65 మైనారిటీ గురుకులాలను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులను జారీచేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి సంబంధించిన దస్త్రంపై ఉదయం సంతకం చేసి, వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించారు....
కేంద్రం తాజాగా ప్రకటించిన ‘ప్రధాన మంత్రి పంటలబీమా పథకం’ను యథాతథంగా అమలు చేయడం వల్ల ఆర్థిక భారం పడుతుందని తెలంగాణ ప్రభుత్వం తేల్చింది. ప్రీమియం రాయితీని కేంద్ర, రాష్ట్రాలు చెరి సగం భరించాలని...
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం డీసీ తండాలో పైశాచిక దాడికి గురైన అనితకు గర్భశోకమే మిగిలింది. దాడి సమయంలో ఆమె గర్భంలోని పిండం విచ్ఛిన్నమైంది. బుధవారం మృతపిండాన్ని స్త్రీల వైద్య నిపుణులు బయటకు...
ఉద్యోగార్థుల నమోదు కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆరంభించిన వన్టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)లో కరీంనగర్ జిల్లా అగ్రస్థానంలో నిలవగా...నిజామాబాద్ చివరి స్థానంలో ఉంది. బుధవారంనాటికి రికార్డు స్థాయిలో...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉద్యోగులను విభజిస్తున్న కమలనాథన్ కమిటీ ఈ నెల 17న ఒకే రోజు 20 వేల మంది పోలీసు సిబ్బందిని పంపిణీ చేసి రికార్డు సృష్టించబోతోంది. వీరిని ఉభయ రాష్ట్రాల మధ్య తాత్కాలికంగా...
అరటిపండ్లు పక్వానికి రాకముందే వాటిని రసాయనాలతో మగ్గిస్తున్న ఐదుగురు వ్యక్తులను దక్షిణ మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. వీరి నుంచి 1750 అరటిగెలలు, 103 రస్పాన్, 7 ఈ...
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం టెండర్ల గడువును మరో వారం రోజులు పెంచుతూ తెలంగాణ నీటిపారుదల శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. టెండర్ల స్వీకరణ గడువు ఈనెల 14 వరకూ ఉండగా, మరో రెండు...
తెలంగాణలో ఔషధరంగంలో భారీఎత్తున పెట్టుబడులు పెడతామని అమెరికా పారిశ్రామికవేత్తలు పేర్కొన్నారు. అమెరికా వాణిజ్య మండలి (అమ్చామ్) ఆధ్యర్యంలో ప్రతినిధులు...
జాతీయ స్థాయిలో జరిగే జేఈఈ మెయిన్ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి 1.37లక్షల మంది పోటీ పడుతుండగా వారిలో ఆన్లైన్ పరీక్ష వైపు కేవలం 15శాతం మందే మొగ్గు...
స్నేహితుడిపై కాల్పులు జరిపి తనను తాను కాల్చుకున్న డాక్టర్ శశికుమార్ అనుమానాస్పద మృతి కేసులో సాక్షులను విచారిస్తున్నామని మధ్యమండలం డీసీపీ వీబీ కమలాసన్రెడ్డి తెలిపారు. ...
తెలంగాణ విద్యాశాఖలో ఇద్దరి వేతనాలను ముగ్గురు పంచుకుంటున్న విచిత్ర పరిస్థితికి త్వరలో పరిష్కారం లభించనుంది. అదనంగా ఉన్న క్లస్టర్ రీసోర్స్ పర్సన్ల(సీఆర్పీ)లను మండలాల్లో గణాంక అధికారులుగా నియమించాలని...
తెలంగాణ రాష్ట్రంలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి బుధవారం కన్వీనర్లను ప్రకటించింది. ఒక్క పీజీ ఇంజినీరింగ్ సెట్కు తప్ప మిగతా ఆరుగురు కన్వీనర్లూ పాతవారే....
తమ డిమాండ్లపై ఆర్టీసీ యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.బాబు, కె.రాజిరెడ్డిలు ఒక ప్రకటనలో తెలిపారు....
ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల తనిఖీలకు జేఎన్టీయూహెచ్ సిద్ధమైంది. కళాశాలల్లో శాఖలవారీగా వసతులు, మౌలిక సౌకర్యాలు, అందుబాటులోని అధ్యాపకులు, తదితర వివరాలను పరిశీలించి అనుబంధ గుర్తింపునిచ్చే...
రాష్ట్రంలోని భూములకు సంబంధించిన పూర్తి వివరాలతో ‘మాభూమి పోర్టల్’ను ఈనెల 15న ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలంగాణ భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) రేమండ్పీటర్ తెలిపారు....
కిలో రూ.60 వరకు చేరి అందరినీ ఆందోళనకు గురిచేసిన టమాటా.. ఇప్పుడు రైతన్నను కన్నీరు పెట్టిస్తోంది. కనీసం కొనుగోలు చేసేవారు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు....
మాయమాటలతో వ్యాపారులను వలలో వేసుకొని బెదిరించి డబ్బు వసూలు చేస్తున్న బెంగళూరు ముఠా బారి నుంచి ముగ్గురు హైదరాబాద్ వాసులను విడిపించడంలో తెలంగాణ నేర పరిశోధనా విభాగం(సీఐడీ) కీలకపాత్ర పోషించింది....
సీనియర్ జర్నలిస్టు రమేష్ హజారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు పౌరసంబంధాల అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది....
కేంద్ర వేతన సవరణ తీరును నిరసిస్తూ ఈనెల 19న దిల్లీలో నిర్వహించే ధర్నాకు దాదాపు 250 మంది తరలి వెళ్లాలని టీఎన్జీవోలు నిర్ణయించారు. దిల్లీలో రోజుకొక రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు ధర్నా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు....
రాష్ట్ర విద్యుత్రంగంలో అత్యంత ఆసక్తికరంగా మారిన ఛత్తీస్గఢ్తో తెలంగాణ డిస్కమ్ల విద్యుత్ ఒప్పందంపై గురువారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలిలో బహిరంగ విచారణ జరగబోతోంది. వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు...
తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య సేవల మెరుగుదలకు సహకరించాల్సిందిగా పలు వైద్య విభాగాల ఉన్నతాధికారులు బుధవారం దిల్లీలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు....
ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లిన ప్రజానీకానికి తెలంగాణ ఏర్పడి అనేక మార్పులు వచ్చాయనే భావన కలగాలని, వారికి ఉద్యోగులు సముచిత గౌరవాన్ని ఇస్తూ మంచి చేసినప్పుడే...
ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (ఏపీ ఎన్జీవోల సంఘం) 19వ రాష్ట్ర మహాసభలు 12, 13 తేదీల్లో శ్రీకాకుళంలో జరుగనున్నాయి. సంఘం అధ్యక్షుడు పి.అశోక్బాబు ఆధ్వర్యంలో జరిగే సమావేశాలకు రాష్ట్ర...
తిరుపతి నగరానికి చెందిన ఓ యువకుడు అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానిక తుడా ప్లాట్స్లో నివాసం ఉంటున్న గల్లా నాగేశ్వరరావు కుమారుడు...
దేశభక్తులమని చెప్పుకునే పాలకులు దేశాన్ని సామ్రాజ్యవాదులకు తాకట్టు పెడుతున్నారని ప్రొ.హరగోపాల్ విమర్శించారు. బుధవారమిక్కడ సుందరయ్య కళానిలయంలో ‘విస్థాపన్ విరోధి జనవికాస్ ఆందోళన్’ కేంద్ర సభ ముగింపు...
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా నన్నపనేని రాజకుమారి బుధవారం గుంటూరులో ప్రమాణస్వీకారం చేశారు. మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల...
2016-17 బడ్జెట్లో కాపు కార్పొరేషన్కు రూ.వెయ్యి కోట్ల నిధి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్థికశాఖకు నిర్దేశించారు. కొత్త బడ్జెట్ కూర్పుపై ముఖ్యమంత్రి బుధవారం సాయంత్రం విజయవాడలో ఆర్థికమంత్రి...
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ) మంజూరు చేస్తూ ఏపీ ఆర్థికశాఖ బుధవారం రాత్రి జీవో 18 విడుదల చేసింది. దీన్ని 2015 జనవరి 1 నుంచి వర్తింపజేస్తున్నట్లు పేర్కొంది. ఉత్తర్వులో పూర్తిస్థాయి సమాచారం ఉంచలేదు...
ఒకప్పుడు అక్కడ మానవమాత్రుల జాడ లేదు. ఎటుచూసినా ధవళవర్ణ శోభితమైన మంచుదుప్పటి కప్పుకొన్న కొండచరియలే. ఆ మంచుశిఖరాలు అనేక నదులకు ప్రాణం పోశాయి. ...
దేశవ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ పలు చర్యలు తీసుకోబోతోంది. ఇందు కోసం కొత్త విధానాన్ని ఖరారు చేసే పనిలో ఉంది....
తమిళనాడు వాసులను కలవరపెట్టిన అంతుచిక్కని పేలుడుపై నాసా స్పష్టతనిచ్చింది. వేలూరులోని భారతీదాసన్ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో శనివారం ఈ పేలుడు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే....
లేజర్ కాంతి ప్రచోదనాల సాయంతో శాస్త్రవేత్తలు తొలిసారిగా నాడీకణాలను ‘అతికించారు’. ఇది క్యాన్సర్ పరిశోధనల్లో, సర్జరీ అనంతర చికిత్సల్లో బాగా ఉపయోగపడగలదని ఆశిస్తున్నారు....
ప్రతిష్ఠాత్మక అమెరికా జాతీయ సాంకేతిక అకాడమీ(ఎన్ఏఈ)లో నలుగురు భారతీయ అమెరికన్లు స్థానం సంపాదించారు. సమాజానికి విలువైన సేవలనందించేందుకు తాజాగా 80 మందికి అకాడమీ అవకాశం కల్పించింది....
ఉగ్రవాద కార్యకలాపాల్లో దోషులుగా తేలిన వ్యక్తులకు తమ దేశ జాతీయతను రద్దు చేసేందుకు అనుగుణంగా రాజ్యాంగ సవరణ ప్రతిపాదనను ఫ్రాన్స్ పార్లమెంటు దిగువసభ సభ్యులు మంగళవారం ఆమోదించారు....
బాలీవుడ్ సినిమా ‘నీరజ’ను పాకిస్థాన్ ప్రభుత్వం నిషేధించింది. పాకిస్థాను తక్కువ చేసి చూపినందుకు సమాచార మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ సెన్సార్ బోర్డు అధ్యక్షుడు మొబాషర్ హసన్ పేర్కొన్నారు....
జికా వైరస్ ప్రభావంతో జన్మించిన శిశువుల్లో కంటి సంబంధ అసహజతలు ఉన్నట్లు తాజా అధ్యయనాలు తెలిపాయి. బ్రెజిల్లోని సవో పౌలో ఫెడరల్ విశ్వవిద్యాలయం జికా వైరస్ కారణంగా చిన్న తలలతో జన్మించిన 29...
చైనాలో మొదటి జికా వైరస్ కేసు నమోదైంది. వెనిజులా నుంచి తిరిగివచ్చిన వ్యక్తిలో ఈ వైరస్ను గుర్తించారు. జంగువాకు చెందిన 34 ఏళ్ల వ్యక్తి ఈనెల 5వ తేదీన వెనిజులా నుంచి తిరిగివచ్చాడని జాతీయ ఆరోగ్య, కుటుంబ ప్రణాళికా...
మగవారి, ఆడవారి ప్రవర్తనల్లో తేడాలకు వారి మెదడు అనుసంధానాల్లో వ్యత్యాసాలే కారణం కావొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. వీరిలో భారత సంతతి పరిశోధకురాలు కూడా ఉన్నారు. ఇది ప్రవర్తన సమస్యలకు ఆయా వ్యక్తులకు...
మన పాలపుంత వెనక ఇప్పటివరకు కనబడకుండా దాక్కొన్న వందలాది నక్షత్ర మండలాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి భూమికి కేవలం 25 కోట్ల కిలోమీటర్ల దూరంలోనే ఉండటం విశేషం. ఇది ‘మహా ఆకర్షణకారి’ (గ్రేట్ అట్రాక్టర్)...
బ్యాక్టీరియా కణాలు అతిసూక్ష్మమైన కనుగుడ్డులాగా పనిచేస్తాయని, దీంతో ఇవి మనుషుల మాదిరిగానే ‘చూడగలవు’ అని శాస్త్రవేత్తలు తెలిపారు. సీయానోబ్యాక్టీరియా నదులు, సరస్సుల్లో పెద్దమొత్తంలో నివసిస్తుంది....
సీవోపీడీ అనే వూపిరితిత్తుల సమస్య మూలంగా మెదడులో బూడిదరంగు పదార్థం తగ్గుతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, భయం, నొప్పిని గ్రహించటం వంటి వాటిని ఈ బూడిద పదార్థం...
అక్రోట్లతో (వాల్నట్స్) బరువు తగ్గటంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయులూ మెరుగుపడుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. తక్కువ కొవ్వు, ఎక్కువ పిండి పదార్థాలు గల ఆహారం మాదిరిగానే అక్రోట్లు, ఆలివ్ నూనె వంటి...
సినిమా అనేది కచ్చితంగా వ్యాపారమే. ఏ కథానాయకుడికి ఎంత మార్కెట్ ఉంది? అనే లెక్కలు ఎప్పుడూ అవసరమే. పెట్టిన ప్రతీపైసాకీ గ్యారెంటీ ఉందన్న నమ్మకం కుదిరిన...
‘మంచి వ్యాపారవేత్త కావాలంటే ఎంబీఏలే చదవాల్సిన అవసరంలేదు. సామాజిక చొరవ ఉంటే చాలు! చక్కటి ఆలోచనతో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఈ ఏడాదిన్నరలో రెండు...
ఇంకెన్ని రోజులో లేదు. చిట్టి కప్పు కోసం మహాయుద్ధం సమీపిస్తోంది. ప్రపంచకప్ అంటే ఎంతగా సిద్ధం కావాలి. ఎన్ని వ్యూహాలు రచించుకోవాలి. ఎన్ని ఏర్పాట్లు చేసుకోవాలి....
సాధారణంగా ఏవైనా పత్రికలు లేదా టీవీ ఛానెళ్లు బడ్జెట్పై సామాన్యుల అభిప్రాయాన్ని కోరుతూ ఓటింగ్ పెడుతుంటాయి. బడ్జెట్ను తయారు చేసే ఆర్థిక శాఖే ఆ తరహా ఓటింగ్...
అన్నీ ఆన్లైన్ సర్వీసులే...వాడాలనుకుంటే?యూజర్ నేమ్, పాస్వర్డ్ తప్పనిసరి! మరి, మీ పాస్వర్డ్ ఏ మేరకు పదిలం?హ్యాకర్ వూహకు అందుతుందా?ఒకసారి చెక్ చేసుకోండి!...
‘ఇప్పటికి ఏడేళ్లయింది... ముంబయి దాడులకు సూత్రధారులెవరో ఇండియా రుజువు చెయ్యలేకపోయింది... ఇప్పుడిక దాని తరం కాదు’...
‘ఉదయ్కిరణ్ను సాయికుమార్ నా రివాల్వర్తో కాల్చాడు. నా చేతుల్లోంచి బలవంతంగా దాన్ని తీసుకున్నాడు... భయంతో నేను పారిపోయాను’ ...
చెరువుల సుందరీకరణతోపాటు వాటి కింద ఉన్న పంటపొలాలకు సాగునీరు అందించడానికి జిల్లా అధికారులు పక్కాగా ప్రణాళికలు వేస్తున్నారు. ఈ మేరకు ఎనిమిది చెరువులను ఎంపిక...
జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో భక్తులకు అధునాతనమైన మొబైల్ సేవలు అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల టెలికాం ఆపరేటర్లు పోటీ పడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ ప్రాంతీయ అభివృద్ధి ప్రాధికార సంస్థ(వాడా)ను ఏర్పాటు చేస్తూ.. వైస్ఛైర్మన్గా విశ్రాంత పాలనాధికారి ముద్దసాని పురుషోత్తంరెడ్డిని నియమించింది.
జిల్లాలో ప్రధాన ఎత్తిపోతల పథకాలకు జూరాల ప్రాజెక్టు కింద పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరందించి జిల్లాను సస్యశ్యామలం చేయటం కోసం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు వచ్చే మార్చి 2016-17 బడ్జెట్లో...
గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు పట్టణంలో నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వాస్పత్రి పనుల్లో నాణ్యత కొరవడుతోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గుత్తేదారు ...
‘‘పాలకులు మారుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి. మా జీవితాలు మాత్రం మారడం లేదు. మాకు భరోసా కల్పించే నాయకులే కరవయ్యారు. ఫ్లోరైడ్ మహమ్మారీ వల్ల మా...
ఖమ్మం కార్పొరేషన్పై జెండా పాతడమే..అజెండాగా పార్టీలు పావులు కదుపుతున్నాయి.. ‘చేర్పులు-మార్పులు’ చేస్తూ చక్రాలు తిప్పుతున్నాయి.. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూలు...
ప్రతి ఒక్కరికీ పరీక్ష అనగానే ఏదో తెలియని ఉత్కంఠ సహజం. కొందరికి పరీక్షా కేంద్రం ఫోబియా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో సీసీ కెమెరాలు పెడితే మరింత ఆందోళనకు గురయ్యే ఆస్కారం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గుండెదడ, ...
జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కొన్నిరోజులుగా జరుగుతున్న ఆందోళనలకు బుధవారం నాగోబా దర్బార్ వేదికైంది. వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థి...
జిల్లాలో సమగ్ర రక్షిత తాగునీటి పథకాల (సీపీడబ్ల్యూ) నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి ఈ...
ఎక్కడపడితే అక్కడ పెంటకుప్పలు లేకుండా.. గ్రామం మొత్తం పశువులు ఒకే స్థలంలో ఉంటూ.. పాలను మద్దతు ధరకు అమ్ముతూ.. పశువులకు అందుబాటులో వైద్యులు, గడ్డి నిల్వ గోదాము..
నదుల అనుసంధానంలో భాగంగా పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు తరలించిన రాష్ట్ర ప్రభుత్వం.. పశ్చిమ కృష్ణాలోనూ మరో ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తోంది. తిరువూరు...
ఇతని పేరు మల్లికార్జున. పెనుకొండ మండలం గొల్లపల్లి గ్రామ రైతు. ఇతనికి 11 ఎకరాల పొలం ఉంటే.. అది కాస్తా గొల్లపల్లి రిజర్వాయర్ కోసం ప్రభుత్వం సేకరించింది. పరిహారం కింద...
జిల్లాలో రబీలో సాగునీటి ఎద్దడి నివారణకు నీటిపారుదల శాఖ యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. రబీలో పంటకు నీటి సమస్య తలెత్తకుండా గోదావరిలో తాత్కాలిక...
చుట్టుపక్కల జిల్లాలకు కొత్త పరిశ్రమలు వరుసగా వస్తుంటే.. కడప జిల్లా వైపు మాత్రం ఎవరూ తొంగి చూడడం లేదు. వేలాది ఎకరాల భూమి అందుబాటులో...
గ్రామీణ నిరక్షరాస్యత.. కొందరి వైద్యుల అత్యాశ.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం... ఆడశిశువులకు మరణశాసనం రాస్తున్నాయి. లింగనిర్ధారణ పరీక్షలపై నిఘా ఉంచాల్సిన యంత్రాంగం...
వారంతా దశాబ్ధాలుగా పంట పొలాలనే నమ్ముకున్న పుడమి పుత్రులు.. రక్తాన్ని చెమటగా మార్చి బంజరు భూములను సారవంతం చేసిన కర్షకులు.. ఒకప్పుడు పుట్టలు.. పిచ్చి కంప చెట్లు..
రిమ్స్కు రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది.. ఇప్పుడిప్పుడే అరుదైన శస్త్రచికిత్సలతో పేదల మనసులకూ దగ్గరవుతోంది.. కానీ.. అందుకు తగ్గట్లు వైద్యుల సంఖ్య పెరగకపోవడం కొత్త సమస్యలకు దారి తీస్తోంది.
నీటి పథకం అంటే... ‘అవినీతి మయం’ అనే మాట ఇక్కడ రుజువవుతోంది. తాగునీటి సరఫరా నిధులంటే... జేబులో వేసేసుకొవచ్చనే ఆరోపణలు ఇక్కడ నిజమే అనేలా పనులు సాగుతున్నాయి.
లంచం తీసుకుంటూ పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు పెట్టి అరెస్టు చేసేది అవినీతి నిరోధక శాఖ. వారిపై అభియోగాలు రుజువైతే న్యాయస్థానాలు శిక్షలు విధించేవి.
సాధారణంగా మన ఇంటివద్ద ఒక మొక్క వేస్తే ప్రతిరోజూ ఎలా ఉందో చూసుకుంటాం. ఎండిపోతే నీరు పోసి సంరక్షణ చర్యలు చేపడతాం. ఎదిగే వరకూ అన్ని చర్యలు...
తూనికలు-కొలతలు శాఖ మొద్దునిద్ర పోతోంది. ఎంతలా అంటే వారి అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో వివిధ విభాగాలకు సంబంధించి 28 వేల దుకాణాలు నమోదై ఉంటే కేవలం వీటిలో...
Facebook
Twitter