XClose

Advertisement
వీటిలో ఎన్నింటిపై చర్చ జరగనిద్దాం మేడం?

హైదరాబాద్‌కు యాపిల్‌

భాగ్యనగర సిగలో మరో ఐటీ దిగ్గజం చేరుతోంది. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థ యాపిల్‌- హైదరాబాద్‌లో తన కేంద్రాన్ని ఆరంభించాలని నిర్ణయించినట్లు తెలిసింది....

కారెక్కిన ఎర్రబెల్లి

తెలంగాణ తెదేపా శాసనసభా పక్ష(టీటీడీఎల్పీ) నేత ఎర్రబెల్లి దయాకరరావు, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌లు బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో...

మేయర్‌ బొంతు రామ్మోహన్‌!

హైదరాబాద్‌ మహా నగర మేయర్‌ ఎవరన్న ఉత్కంఠ వీడిపోయింది. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులు రెండూ ఇద్దరు యువ నేతలకు దక్కాయి....

హనుమంతప్ప పరిస్థితి మరింత విషమం భాగ్యనగరం తరహాలో ఖేడ్‌ అభివృద్ధి మహా జాతరకు శ్రీకారం ఓటుకు నోటు కేసులో మరో తెదేపా ఎమ్మెల్యే అరెస్టు? ప్రయాణికులపై మళ్లీ వడ్డింపు? గవర్నర్లు రాష్ట్రాలకు ఉత్ప్రేరకాలు మహానగర అభివృద్ధికి 100 రోజుల ప్రణాళిక! నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ రోగుల జేబులు గుల్ల మిల్లర్లకు ముకుతాడు! దేశానికి అమరావతి అభివృద్ధి చోదకం పదవీ విరమణ వయస్సు 60కి పెంచాల్సిందే ప్రైవేటు రంగంలో కోటాకు పార్టీల మద్దతు న్యూ హాంప్‌షైర్‌లో ట్రంప్‌, శాండర్స్‌ విజయకేతనం

పోటీ పడాలంటే ఐసీటీ పరిజ్ఞానం తప్పనిసరి

ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రంగంలో పోటీపడాలన్నా ఇన్‌ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ(ఐసీటీ) పరిజ్ఞానం అవసరమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి...

మేడారం జాతరకు 16 ప్రత్యేక రైళ్లు

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల కోసం 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. సికింద్రాబాద్‌-వరంగల్‌-హైదరాబాద్‌, కాజీపేట-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, సిర్పూర్‌...

చంద్రబాబు కష్టాన్ని చూసి.. రాజధానికి రూ.కోటి విరాళం

రాజధాని అమరావతి నిర్మాణానికి మంగళగిరి మండలం నీరుకొండ గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు ముప్పవరపు స్వరాజ్యమ్మ భూరి విరాళం ప్రకటించారు....

గిరిజన దర్బార్‌కు వినతుల వెల్లువ జస్టిస్‌ సుభాష్‌రెడ్డికి హైకోర్టు ఘన వీడ్కోలు వాస్తవాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్‌ బలపడనున్న అల్పపీడనం రద్దయిన లీజు పునరుద్ధరణతో రూ.135 కోట్ల నష్టం 83% మొక్కల మనుగడ నేటి నుంచి హెచ్‌సీయూ విద్యార్థుల బస్సు యాత్ర హెచ్‌సీయూ ఈసీ మెంబర్‌గా రవిప్రసాద్‌ నియామకం శ్రీనివాసరెడ్డి నియామాకంపై అభ్యంతరం: వీహెచ్‌ రోహిత్‌ ఘటనపై ప్రజాభిప్రాయం కోరిన కమిషన్‌ ప్రాజెక్టుల నిర్మాణంలో అత్యుత్తమ పరిజ్ఞానం వేములవాడ ఆలయ అభివృద్ధి కమిటీ నియామకం తెలంగాణలో 65 మైనారిటీ గురుకులాలు పంటలబీమా భారం భరించలేం గర్భశోకమే మిగిలింది.. ఉద్యోగార్థుల నమోదులో ముందున్న కరీంనగర్‌ ఉద్యోగుల పంపిణీలో రికార్డు! రసాయనాలతో అరటి‘పండ్లు’ ‘పాలమూరు’ ఎత్తిపోతల టెండర్ల గడువు పెంపు తెలంగాణలో భారీ పెట్టుబడులు ఆన్‌లైన్‌ పరీక్షకు 15 శాతం మందే మొగ్గు శశికుమార్‌ కేసులో సాక్షుల విచారణ మండలాల్లో విద్యాశాఖ గణాంక అధికారులు.. ప్రవేశ పరీక్షలకు కన్వీనర్ల నియామకం డిమాండ్లపై యాజమాన్యం సానుకూలత మార్చి తొలి వారంలో జేఎన్‌టీయూహెచ్‌ తనిఖీలు! 15న ‘మాభూమి పోర్టల్‌’ ప్రారంభం కొనేవారే కరవయ్యారు వ్యాపారులను రక్షించిన సీఐడీ సీఎం ప్రజాసంబంధాల అధికారిగా రమేష్‌ హజారి 19న దిల్లీలో ధర్నాకు 250 మంది టీఎన్జీవోలు ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్‌ ఒప్పందంపై బహిరంగ విచారణ నేడు రాష్ట్రంలో ఆరోగ్య సేవల అభివృద్ధికి సహకరించండి తెలంగాణ వచ్చిందనే భావన రావాలి రేపటి నుంచి ఏపీ ఎన్జీవోల రాష్ట్ర మహాసభలు అమెరికాలో తిరుపతి విద్యార్థి మృతి ఆదివాసీ ప్రజల పోరాటం స్ఫూర్తిదాయకం: హరగోపాల్‌ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా నన్నపనేని ప్రమాణ స్వీకారం కాపు కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు ఏపీ ఉద్యోగులకు డీఏ మంజూరు

యుద్ధభూమి సియాచిన్‌

ఒకప్పుడు అక్కడ మానవమాత్రుల జాడ లేదు. ఎటుచూసినా ధవళవర్ణ శోభితమైన మంచుదుప్పటి కప్పుకొన్న కొండచరియలే. ఆ మంచుశిఖరాలు అనేక నదులకు ప్రాణం పోశాయి. ...

వన్యప్రాణుల పరిరక్షణకు ఎలక్ట్రానిక్‌ నేత్రం

దేశవ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ పలు చర్యలు తీసుకోబోతోంది. ఇందు కోసం కొత్త విధానాన్ని ఖరారు చేసే పనిలో ఉంది....

అది ఉల్కాపాతం కాదు!

తమిళనాడు వాసులను కలవరపెట్టిన అంతుచిక్కని పేలుడుపై నాసా స్పష్టతనిచ్చింది. వేలూరులోని భారతీదాసన్‌ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో శనివారం ఈ పేలుడు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే....

లేజర్‌తో నాడీ కణాల ‘అతికింపు’! నలుగురు భారతీయ అమెరికన్లకు చోటు ఉగ్రవాదుల జాతీయత రద్దు ప్రతిపాదనకు ఫ్రాన్స్‌ దిగువసభ ఆమోదం బాలీవుడ్‌ సినిమా ‘నీరజ’ను నిషేధించిన పాకిస్థాన్‌ జికా వైరస్‌ వల్ల శిశువుల్లో కంటి అసహజతలు చైనాకు విస్తరించిన ‘జికా’ మెదడు అనుసంధానాల్లో తేడాలతో స్త్రీ, పురుష ప్రవర్తనల్లో వ్యత్యాసాలు పాలపుంత వెనక వందలాది నక్షత్ర మండలాలు బ్యాక్టీరియా మనలాగే ‘చూడగలదు’! సీవోపీడీతో మెదడులోనూ మార్పులు బరువుకు అక్రోట్ల కళ్లెం! ‘చిత్ర’ వార్తలు

వెండితెరపై కోట్ల ‘కాంతి’

సినిమా అనేది కచ్చితంగా వ్యాపారమే. ఏ కథానాయకుడికి ఎంత మార్కెట్‌ ఉంది? అనే లెక్కలు ఎప్పుడూ అవసరమే. పెట్టిన ప్రతీపైసాకీ గ్యారెంటీ ఉందన్న నమ్మకం కుదిరిన...

నీళ్ల సీసాలపై మీ పేర్లు!

‘మంచి వ్యాపారవేత్త కావాలంటే ఎంబీఏలే చదవాల్సిన అవసరంలేదు. సామాజిక చొరవ ఉంటే చాలు! చక్కటి ఆలోచనతో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఈ ఏడాదిన్నరలో రెండు...

ప్రపంచకప్‌ ముందు రగడ

ఇంకెన్ని రోజులో లేదు. చిట్టి కప్పు కోసం మహాయుద్ధం సమీపిస్తోంది. ప్రపంచకప్‌ అంటే ఎంతగా సిద్ధం కావాలి. ఎన్ని వ్యూహాలు రచించుకోవాలి. ఎన్ని ఏర్పాట్లు చేసుకోవాలి....

మీకేం కావాలో చెప్పండి

సాధారణంగా ఏవైనా పత్రికలు లేదా టీవీ ఛానెళ్లు బడ్జెట్‌పై సామాన్యుల అభిప్రాయాన్ని కోరుతూ ఓటింగ్‌ పెడుతుంటాయి. బడ్జెట్‌ను తయారు చేసే ఆర్థిక శాఖే ఆ తరహా ఓటింగ్‌...

పదిలమైన పాస్‌వర్డ్‌ కోసం...

అన్నీ ఆన్‌లైన్‌ సర్వీసులే...వాడాలనుకుంటే?యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ తప్పనిసరి! మరి, మీ పాస్‌వర్డ్‌ ఏ మేరకు పదిలం?హ్యాకర్‌ వూహకు అందుతుందా?ఒకసారి చెక్‌ చేసుకోండి!...

సుభద్ర భారతావని కోసం...

‘ఇప్పటికి ఏడేళ్లయింది... ముంబయి దాడులకు సూత్రధారులెవరో ఇండియా రుజువు చెయ్యలేకపోయింది... ఇప్పుడిక దాని తరం కాదు’...

Full Story...

అన్నీ ...ప్రశ్నలే?

‘ఉదయ్‌కిరణ్‌ను సాయికుమార్‌ నా రివాల్వర్‌తో కాల్చాడు. నా చేతుల్లోంచి బలవంతంగా దాన్ని తీసుకున్నాడు... భయంతో నేను పారిపోయాను’ ...

ఆయకట్టు... అదిరేట్టు!

చెరువుల సుందరీకరణతోపాటు వాటి కింద ఉన్న పంటపొలాలకు సాగునీరు అందించడానికి జిల్లా అధికారులు పక్కాగా ప్రణాళికలు వేస్తున్నారు. ఈ మేరకు ఎనిమిది చెరువులను ఎంపిక...

2జీ నుంచి 5జీ.. వైఫై.. వాట్సప్‌!

జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో భక్తులకు అధునాతనమైన మొబైల్‌ సేవలు అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల టెలికాం ఆపరేటర్లు పోటీ పడుతున్నారు.

‘వాడా’.. అభివృద్ధి జాడ!

రాష్ట్ర ప్రభుత్వం శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ ప్రాంతీయ అభివృద్ధి ప్రాధికార సంస్థ(వాడా)ను ఏర్పాటు చేస్తూ.. వైస్‌ఛైర్మన్‌గా విశ్రాంత పాలనాధికారి ముద్దసాని పురుషోత్తంరెడ్డిని నియమించింది.

జిల్లా ప్రాజెక్టులకు రూ.8,690.30 కోట్లు

జిల్లాలో ప్రధాన ఎత్తిపోతల పథకాలకు జూరాల ప్రాజెక్టు కింద పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరందించి జిల్లాను సస్యశ్యామలం చేయటం కోసం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు వచ్చే మార్చి 2016-17 బడ్జెట్‌లో...

రూ.18.50 కోట్లకు తూట్లు

గజ్వేల్‌ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు పట్టణంలో నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వాస్పత్రి పనుల్లో నాణ్యత కొరవడుతోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గుత్తేదారు ...

అందరి జీవితాల్లో వెలుగులు

‘‘పాలకులు మారుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి. మా జీవితాలు మాత్రం మారడం లేదు. మాకు భరోసా కల్పించే నాయకులే కరవయ్యారు. ఫ్లోరైడ్‌ మహమ్మారీ వల్ల మా...

‘బస్తి’మే సవాల్‌

ఖమ్మం కార్పొరేషన్‌పై జెండా పాతడమే..అజెండాగా పార్టీలు పావులు కదుపుతున్నాయి.. ‘చేర్పులు-మార్పులు’ చేస్తూ చక్రాలు తిప్పుతున్నాయి.. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూలు...

పది పరీక్షల్లో ‘కెమెరా’ల కల్లోలం...

ప్రతి ఒక్కరికీ పరీక్ష అనగానే ఏదో తెలియని ఉత్కంఠ సహజం. కొందరికి పరీక్షా కేంద్రం ఫోబియా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో సీసీ కెమెరాలు పెడితే మరింత ఆందోళనకు గురయ్యే ఆస్కారం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గుండెదడ, ...

‘విశ్వ’ప్రయత్నం..

జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కొన్నిరోజులుగా జరుగుతున్న ఆందోళనలకు బుధవారం నాగోబా దర్బార్‌ వేదికైంది. వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థి...

ఎవరికి వారు నీటి నిర్వహణలో తకరారు

జిల్లాలో సమగ్ర రక్షిత తాగునీటి పథకాల (సీపీడబ్ల్యూ) నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి ఈ...

హామీకి ఏడాది...ఆచరణకు దారేది

ఎక్కడపడితే అక్కడ పెంటకుప్పలు లేకుండా.. గ్రామం మొత్తం పశువులు ఒకే స్థలంలో ఉంటూ.. పాలను మద్దతు ధరకు అమ్ముతూ.. పశువులకు అందుబాటులో వైద్యులు, గడ్డి నిల్వ గోదాము..

మరో సంగమం

నదుల అనుసంధానంలో భాగంగా పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు తరలించిన రాష్ట్ర ప్రభుత్వం.. పశ్చిమ కృష్ణాలోనూ మరో ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తోంది. తిరువూరు...

పట్టువదలని.. భగీరథులు!

ఇతని పేరు మల్లికార్జున. పెనుకొండ మండలం గొల్లపల్లి గ్రామ రైతు. ఇతనికి 11 ఎకరాల పొలం ఉంటే.. అది కాస్తా గొల్లపల్లి రిజర్వాయర్‌ కోసం ప్రభుత్వం సేకరించింది. పరిహారం కింద...

రబీ సాగుకు ఎత్తిపోతలు

జిల్లాలో రబీలో సాగునీటి ఎద్దడి నివారణకు నీటిపారుదల శాఖ యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. రబీలో పంటకు నీటి సమస్య తలెత్తకుండా గోదావరిలో తాత్కాలిక...

కొత్త పారిశ్రామికవేత్తలకు ‘వసతుల’ హారతి

చుట్టుపక్కల జిల్లాలకు కొత్త పరిశ్రమలు వరుసగా వస్తుంటే.. కడప జిల్లా వైపు మాత్రం ఎవరూ తొంగి చూడడం లేదు. వేలాది ఎకరాల భూమి అందుబాటులో...

కళ్లను పొడిచే రెప్పలు.. గుడ్లను మింగే పాములు

గ్రామీణ నిరక్షరాస్యత.. కొందరి వైద్యుల అత్యాశ.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం... ఆడశిశువులకు మరణశాసనం రాస్తున్నాయి. లింగనిర్ధారణ పరీక్షలపై నిఘా ఉంచాల్సిన యంత్రాంగం...

పరిహారమా.. పరిహాసమా?

వారంతా దశాబ్ధాలుగా పంట పొలాలనే నమ్ముకున్న పుడమి పుత్రులు.. రక్తాన్ని చెమటగా మార్చి బంజరు భూములను సారవంతం చేసిన కర్షకులు.. ఒకప్పుడు పుట్టలు.. పిచ్చి కంప చెట్లు..

పీజీ.. ఈజీ కాదు

రిమ్స్‌కు రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది.. ఇప్పుడిప్పుడే అరుదైన శస్త్రచికిత్సలతో పేదల మనసులకూ దగ్గరవుతోంది.. కానీ.. అందుకు తగ్గట్లు వైద్యుల సంఖ్య పెరగకపోవడం కొత్త సమస్యలకు దారి తీస్తోంది.

పలాసలో నాణ్యత పలాయనమే!

నీటి పథకం అంటే... ‘అవినీతి మయం’ అనే మాట ఇక్కడ రుజువవుతోంది. తాగునీటి సరఫరా నిధులంటే... జేబులో వేసేసుకొవచ్చనే ఆరోపణలు ఇక్కడ నిజమే అనేలా పనులు సాగుతున్నాయి.

దొరికితే.. ఇంతే సంగతులు!

లంచం తీసుకుంటూ పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు పెట్టి అరెస్టు చేసేది అవినీతి నిరోధక శాఖ. వారిపై అభియోగాలు రుజువైతే న్యాయస్థానాలు శిక్షలు విధించేవి.

పచ్చ‘ధనానికి’ రెక్కలు...!

సాధారణంగా మన ఇంటివద్ద ఒక మొక్క వేస్తే ప్రతిరోజూ ఎలా ఉందో చూసుకుంటాం. ఎండిపోతే నీరు పోసి సంరక్షణ చర్యలు చేపడతాం. ఎదిగే వరకూ అన్ని చర్యలు...

చిన్న మోసం.. పెద్ద లాభం

తూనికలు-కొలతలు శాఖ మొద్దునిద్ర పోతోంది. ఎంతలా అంటే వారి అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో వివిధ విభాగాలకు సంబంధించి 28 వేల దుకాణాలు నమోదై ఉంటే కేవలం వీటిలో...