బ్రేకింగ్
04 May 2024 | 18:19 IST
రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వను: పవన్
రేపల్లె: ప్రతి ఓటమి దెబ్బ జనసేనను మరింత బలపడేలా చేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఐదు కోట్ల మందికి ధైర్యం నూరిపోసిందని చెప్పారు. బాపట్ల జిల్లా రేపల్లెలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో ఆయన ప్రసంగించారు. ‘‘ రాష్ట్రానికి రాజకీయ స్థిరత్వం అవసరం. అన్ని పార్టీలు కలిసి రావాలి.. వైకాపా వ్యతిరేక ఓటు చీలకూడదు. ఆత్మగౌరవం దెబ్బతింటే ఎదురు తిరగాలనిపిస్తుంది. నేను బతికి ఉండగా రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వను, దేశ ఐక్యతకు భంగం కలగనివ్వను. అధికారంలోకి రాగానే పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తాం’’ అని అన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/05/24)
- మహిళను బెదిరించి రాత్రి నుంచి ఉదయం వరకు వీడియోకాల్
- పెళ్లికి ముందే.. ముద్దూముచ్చట్లేంటి?
- బెంబేలెత్తిస్తున్న ‘ఎస్బీఐ’ సందేశం
- ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
- పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
- శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
- సీశామ్ కలవరం!
- కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ