బ్రేకింగ్
30 Apr 2024 | 18:27 IST
గుజరాత్ పెత్తనమా..? తెలంగాణ పౌరుషమా?: రేవంత్
రేగొండ: సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్ భాజపాతో పొత్తు పెట్టుకోబోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. భూపాలపల్లి జిల్లా రేగొండ జనజాతర సభలో రేవంత్ ప్రసంగించారు. వరంగల్ పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్టు రాకుండా మోదీ అడ్డుకున్నారని విమర్శించారు. ‘‘నన్ను అరెస్టు చేయాలని అమిత్ షా దిల్లీ పోలీసుల్ని ఆదేశించారు. గుజరాత్ పెత్తనమా? తెలంగాణ పౌరుషమా? తేల్చుకుందాం. దిల్లీ పోలీసుల్ని కాదు.. సరిహద్దులో సైనికుల్ని తెచ్చుకున్నా భయపడను’’ అని రేవంత్ అన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
- ఏపీ ఎన్నికల్లో తెదేపాకే మొగ్గు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
- ఇది కోహ్లి రాసిన కథ
- ‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
- రేవ్ పార్టీ హైదరాబాద్లో వద్దనుకొని.. బెంగళూరును ఎంచుకుని..
- పల్నాడులో సాఫ్ట్వేర్ ఉద్యోగికి బేడీలు.. కుటుంబసభ్యులు, నాయకుల అభ్యంతరం
- ‘రక్తంతో తడిసిన రైసీ చేతులు’.. ఇరాన్ అధ్యక్షుడి మృతిపై అమెరికా
- లేజర్ బీమ్.. ఖమేనీ కుమారుడి హస్తం: రైసీ మరణంపై ప్రచారంలోకి కుట్రకోణాలు
- టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే