CPI: భారాస షాక్.. మగ్దూం భవన్లో సీపీఐ అత్యవసర సమావేశం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గం ఇవాళ అత్యవసర సమావేశమైంది. మగ్దూం భవన్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి.. చాడ వెంకట్రెడ్డి, పల్లా వెంకట్రెడ్డి, బాల మల్లేష్, పద్మ, తక్కలపల్లి శ్రీనివాస్రావు హాజరయ్యారు.