బ్రేకింగ్

breaking
24 Apr 2024 | 23:40 IST

జేఈఈ మెయిన్‌ రెండో సెషన్‌ ఫలితాలు విడుదల

ఇంటర్నెట్‌డెస్క్‌: జేఈఈ మెయిన్‌ రెండో సెషన్‌ ఫలితాలు విడుదలయ్యాయి. రెండు సెషన్లకు కలిపి ఎన్‌టీఏ ర్యాంకులను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేసింది. కేటగిరీల వారీగా కటాఫ్‌ను సైతం ఎన్‌టీఏ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 56 మంది 100 పర్సంటైల్‌ స్కోరు సాధించారు. వారిలో తెలంగాణ నుంచి 15 మంది, ఏపీ నుంచి ఏడుగురు ఉన్నారు. ఫలితాల కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి..

మరిన్ని

తాజా వార్తలు