బ్రేకింగ్
24 Apr 2024 | 23:40 IST
జేఈఈ మెయిన్ రెండో సెషన్ ఫలితాలు విడుదల
ఇంటర్నెట్డెస్క్: జేఈఈ మెయిన్ రెండో సెషన్ ఫలితాలు విడుదలయ్యాయి. రెండు సెషన్లకు కలిపి ఎన్టీఏ ర్యాంకులను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందిని అడ్వాన్స్డ్కు ఎంపిక చేసింది. కేటగిరీల వారీగా కటాఫ్ను సైతం ఎన్టీఏ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 56 మంది 100 పర్సంటైల్ స్కోరు సాధించారు. వారిలో తెలంగాణ నుంచి 15 మంది, ఏపీ నుంచి ఏడుగురు ఉన్నారు. ఫలితాల కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్ చేయండి..
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
- సాయిధరమ్ తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
- హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
- ప్రత్యర్థుల ఆత్మీయ పలకరింపు..!
- ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
- నా అల్లుడి మాటల వెనుక కుట్ర: మంత్రి అంబటి రాంబాబు
- వద్దంటే.. ఆ విషయం మా ఇంట్లో చెప్తానని బెదిరిస్తున్నాడు..!
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
- కోల్కతా నం.1