బ్రేకింగ్
07 May 2024 | 20:31 IST
ప్రజలు తిరస్కరించినా కేసీఆర్లో మార్పు రాలేదు: రేవంత్
హనుమకొండ: రాష్ట్రంలో పదేళ్లు విధ్వంసం సృష్టించిన కేసీఆర్కు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. ఓటమి తర్వాతనైనా కేసీఆర్లో మార్పువస్తుందని, రైతులకు క్షమాపణ చెప్పి ఓట్లు అడుగుతారని ఆశించామని కానీ, ఆయనలో మార్పు రాలేదు సరికదా.. ఈ ప్రభుత్వం పడిపోతుందంటున్నారని మండిపడ్డారు. హనుమకొండ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘ తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను మోదీ గుజరాత్కు తరలించారు. ఆయన గుజరాత్కు మాత్రమే ప్రధానా? దేశం మొత్తానికా?ఈ పదేళ్లలో తెలంగాణకు మోదీ గాడిదగుడ్డు మాత్రమే ఇచ్చారు’’ అని రేవంత్ విమర్శించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- రాశిఫలం (మే 19 - మే 25)
- విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
- తప్పు చేశాను.. వాడే లేకపోతే ఈ నరకం ఉండదు కదా!
- భళి భళిరా బెంగళూరు
- కూటమే కొడుతుంది!
- ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: విరాట్
- జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు
- కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
- వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)