బ్రేకింగ్
09 May 2024 | 21:54 IST
సజ్జల భార్గవరెడ్డిపై కేసు నమోదు చేసిన సీఐడీ
అమరావతి: సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. వైకాపా సోషల్ మీడియాలో తెదేపా అధినేత చంద్రబాబుపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ.. కేసు నమోదు చేయాలని సీఐడీని ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో సీఐడీ కేసు నమోదు చేసింది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
- తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
- వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
- ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారు
- బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
- హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం
- అమ్మానాన్నలే హంతకులయ్యారు
- బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
- విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత