బ్రేకింగ్

breaking
28 Mar 2024 | 21:26 IST

ముగిసిన రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌.. దిల్లీ టార్గెట్‌ 186

జైపుర్‌: ఐపీఎల్‌లో భాగంగా దిల్లీతో జరుగుతోన్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. బ్యాటర్లలో రియాన్‌ పరాగ్‌ (84*) ఒక్కడే మెరిశాడు. మిగతా బ్యాటర్లు తేలిపోయారు. దిల్లీ బౌలర్లలో అహ్మద్‌, ముకేశ్‌, నోర్జె, అక్షర్‌, కుల్దీప్‌ తలో వికెట్‌ తీశారు. దిల్లీ విజయలక్ష్యం 186 పరుగులు. 

మరిన్ని

తాజా వార్తలు