బ్రేకింగ్
28 Mar 2024 | 21:26 IST
ముగిసిన రాజస్థాన్ ఇన్నింగ్స్.. దిల్లీ టార్గెట్ 186
జైపుర్: ఐపీఎల్లో భాగంగా దిల్లీతో జరుగుతోన్న మ్యాచ్లో రాజస్థాన్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. బ్యాటర్లలో రియాన్ పరాగ్ (84*) ఒక్కడే మెరిశాడు. మిగతా బ్యాటర్లు తేలిపోయారు. దిల్లీ బౌలర్లలో అహ్మద్, ముకేశ్, నోర్జె, అక్షర్, కుల్దీప్ తలో వికెట్ తీశారు. దిల్లీ విజయలక్ష్యం 186 పరుగులు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope: రాశిఫలం (ఏప్రిల్ 28 - మే 04)
- అక్కడి వాతావరణం చూశాక.. వెంటనే బయటకు వచ్చేశా: అంబటి రాయుడు
- ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
- కొడాలి నాని నామినేషన్పై ప్రతిష్టంభనే
- 14 కిలోమీటర్లు.. 13 స్టేషన్లు
- లింకు పైన నొక్కకు!
- ప్లాస్టర్ తీసేసిన సీఎం.. వెలంపల్లి ‘కట్టు’ కథా ముగిసింది!
- ఎవరి ఆధీనంలో ఎవరు?
- భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!
- అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్