బ్రేకింగ్

breaking
07 May 2024 | 21:13 IST

ఓపెనర్ల అర్ధశతకాలు.. రాజస్థాన్‌ టార్గెట్‌ 222

దిల్లీ: రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దిల్లీ ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫ్రేజర్‌ (50), పోరెల్‌ (65) అర్ధశతకాలతో చెలరేగారు. స్టబ్స్‌ (41;20 బంతుల్లో 3×4,3×6) మెరుపులు మెరిపించాడు. అక్షర్‌ పటేల్‌ (15), రిషభ్‌ (15), నబీ (19) ఫర్వాలేదనిపించారు. చివరి బంతికి సేలమ్‌ (9) రనౌట్‌గా వెనుదిరిగాడు. కుల్‌దీప్‌ (5*) నాటౌట్‌గా నిలిచాడు. బౌలర్లలో అశ్విన్‌ 3 వికెట్లు పడగొట్టగా, బౌల్ట్‌, సందీప్‌, చాహల్‌ తలో వికెట్‌ తీశారు.

మరిన్ని

తాజా వార్తలు