బ్రేకింగ్
07 May 2024 | 21:13 IST
ఓపెనర్ల అర్ధశతకాలు.. రాజస్థాన్ టార్గెట్ 222
దిల్లీ: రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో దిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫ్రేజర్ (50), పోరెల్ (65) అర్ధశతకాలతో చెలరేగారు. స్టబ్స్ (41;20 బంతుల్లో 3×4,3×6) మెరుపులు మెరిపించాడు. అక్షర్ పటేల్ (15), రిషభ్ (15), నబీ (19) ఫర్వాలేదనిపించారు. చివరి బంతికి సేలమ్ (9) రనౌట్గా వెనుదిరిగాడు. కుల్దీప్ (5*) నాటౌట్గా నిలిచాడు. బౌలర్లలో అశ్విన్ 3 వికెట్లు పడగొట్టగా, బౌల్ట్, సందీప్, చాహల్ తలో వికెట్ తీశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- రాశిఫలం (మే 19 - మే 25)
- విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
- తప్పు చేశాను.. వాడే లేకపోతే ఈ నరకం ఉండదు కదా!
- భళి భళిరా బెంగళూరు
- కూటమే కొడుతుంది!
- ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: విరాట్
- జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు
- కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
- వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
- మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!