బ్రేకింగ్
07 May 2024 | 22:23 IST
వైకాపాకి ఓటు వేస్తే.. మీ భూములు మీవి కాదు: చంద్రబాబు
తిరుపతి: ‘వైకాపాకి ఓటు వేస్తే.. మీ భూములు మీవి కాదు’ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తిరుపతిలో పవన్ కల్యాణ్తో కలిసి నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. ‘‘ తిరుపతిని విద్యా కేంద్రంగా చేసేందుకు కృషి చేశాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డీఎస్పీపైనే పెడతాం. సామాజిక పింఛన్ను రూ.4 వేలకు పెంచుతాం.. ఏప్రిల్ నుంచే దానిని అమలు చేస్తాం. తిరుపతిలో వైకాపాకు డిపాజిట్ కూడా రాదు. అమరరాజా బ్యాటరీస్ను తరిమేశారు. కోడికత్తి, గులకరాయి డ్రామాలు మనకు అవసరమా?’’ అని చంద్రబాబు అన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- రాశిఫలం (మే 19 - మే 25)
- విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
- తప్పు చేశాను.. వాడే లేకపోతే ఈ నరకం ఉండదు కదా!
- భళి భళిరా బెంగళూరు
- కూటమే కొడుతుంది!
- ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: విరాట్
- జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు
- కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
- వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
- మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!